న్యూఢిల్లీ : సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐ కొరడా ఝుళిపిస్తోంది. దేశవ్యాప్తంగా 150 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఇందులో ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వేశాఖ, బొగ్గు శాఖ జీఎస్టీ కార్యాలయాలు వంటివి ఉన్నాయి. ఈ ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి జరుగుతోందన్న అనుమానం రావడంతో సీబీఐ ఏకకాలంలో దాడులు చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి విపరీతంగా జరుగుతోందన్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2NGKKJ1
150 చోట్ల సీబీఐ దాడులు..ఈ సారి టార్గెట్ ఇవే..!
Related Posts:
కొబ్బరాకులా వణుకుతున్న కోనసీమ.!కరోనా తీవ్రతకు అవాక్కవుతున్న గోదారి జనం.!అమరావతి/హైదరాబాద్ : పచ్చదనం, ప్రకృతి రమణీయత. నిత్యం చిరుగాలులు చేసే సవ్వడులకు లయబద్దంగా పారే సెలయేళ్లు, వాటికనుగుణంగా పక్షులు చేసే కిలాకిలా రావాలాతో ఎ… Read More
దళిత లోకానికి చీకటి రోజు.. బాలికపై అత్యాచారం, పోలీస్స్టేషన్లోనే యువకుడి శిరోముండనంఅమరావతి: తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం వెదుళ్లపల్లిలో వరప్రసాద్ అనే ఎస్సీ యువకుడిపై దాడి చేయడంతోపాటు పోలీస్ స్టేషన్లోనే యువకుడికి శిరోముండనం చేయ… Read More
గవర్నర్ పరిశీలనలో రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లు, జనసేనాని పవన్ కల్యాణ్ కామెంట్స్రాజధాని వికేంద్రీకరణతోనే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందని జగన్ సర్కార్ మొండిగా వెళ్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. అమరావతి కోసం భూముల… Read More
కరోనా విలయం: కొరటాల శివ ఆగ్రహం - మనిషికి, పశువులకు తేడా ఉండదు..భూగోళాన్ని చుట్టుముట్టిన కరోనా వైరస్ తన విలయతాండవాన్ని కొనసాగిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా కరోనా బారినప్డవాళ్ల సంఖ్య 1.5కోట్లకు చేరింది. మొత్తం మృతుల స… Read More
అమర్నాథ్ యాత్రను వదలని మహమ్మరి: ఈ ఏడాది రద్దు చేసిన బోర్డు, వర్చువల్ విధానంలో దర్శనం..కరోనా వైరస్ విజృంభించడంతో ప్రతిష్టాత్మక అమర్నాథ్ యాత్రను కూడా రద్దు చేశారు. పాజిటివ్ కేసులు పెరుగుతున్నందన యాత్రను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. మ… Read More
0 comments:
Post a Comment