ప్రతిపక్ష నేత చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ను హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఒళ్లు దగ్గర పెట్టుకోవాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. తెలంగాణతో ఏపీకి నీటి ప్రాజెక్టులు ఏంటని నిలదీసారు. తెలంగాణ ఉద్యమం వచ్చిందే నిధులు.. నీరు..ఉద్యోగాల కోసమని గుర్తు చేసారు. కేసీఆర్..జగన్ శాశ్వతం కాదని ఏపి శాశ్వతమని వ్యాఖ్యానించారు. ఎవరి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నికల్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LF9MrN
Thursday, July 25, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment