ప్రతిపక్ష నేత చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ను హెచ్చరించారు. ముఖ్యమంత్రి ఒళ్లు దగ్గర పెట్టుకోవాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. తెలంగాణతో ఏపీకి నీటి ప్రాజెక్టులు ఏంటని నిలదీసారు. తెలంగాణ ఉద్యమం వచ్చిందే నిధులు.. నీరు..ఉద్యోగాల కోసమని గుర్తు చేసారు. కేసీఆర్..జగన్ శాశ్వతం కాదని ఏపి శాశ్వతమని వ్యాఖ్యానించారు. ఎవరి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నికల్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LF9MrN
చంద్రబాబు వార్నింగ్: జగన్ ఒళ్లుదగ్గర పెట్టుకోవాలి: కేసీఆర్ రుణం తీర్చుకుంటున్నారు...!
Related Posts:
బడ్జెట్ 2021-22 ముఖ్యాంశాలు: బడ్జెట్లో నిర్మలా సీతారామన్ ప్రస్తావించిన ఆ ఆరు మూల స్తంభాలు ఏమిటి?కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంటులో 2021-22 బడ్జెట్ను ప్రవేశపెట్టారు. దానిలోని ముఖ్యాంశాలు ఇవీ.. పేదలకు ఉచిత ఆహార ధాన్యాలు, ఉ… Read More
పంచాయతీ వార్ : సీఎస్ కు నిమ్మగడ్డ మరో లెటర్: నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారే ఈ సారి టార్గెట్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలపర్వం కొనసాగుతుంది . రాష్ట్ర ఎన్నికల సంఘానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య రోజు రోజుకూ ఆసక్తికర పరిణామాలు చ… Read More
కర్నూలు జిల్లాలో పంచాయతీ ఎన్నికలను బహిష్కరించిన గ్రామం ..దండోరా వేసి మరీ ఏం చెప్పారంటే..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. మొదటి దశ నామినేషన్ల పరిశీలన నేటి నుంచి జరుగుతోంది. ఈనెల 9వ తేదీన పోలింగ్ నిర్వహించి అదే … Read More
union budget 2021: రివ్యూ -సామాన్యుణ్ని పిండేసిన నిర్మల -బ్రేక్ ఫెయిల్.. హారన్ సౌండ్ పెంపువైద్యారోగ్యం, మౌలిక రంగం, సమ్మిళిత అభివృద్ధి, మానవ వనరులు, నైపుణ్య అభివృద్ధి, ఇన్నోవేషన్ అండ్ ఆర్ ఎండ్ డీ.. అనే ఆరు ప్రాధామ్యాలపై ఈసారి వార్షిక బడ… Read More
బడ్జెట్ 2021-22: పెట్రోలు మీద రూ. 2.50, డీజిల్ మీద రూ. 4 అగ్రికల్చర్ సెస్.. నిర్మలా సీతారామన్ బడ్జెట్లో 10 ముఖ్యాంశాలు...కరోనావైరస్ మహమ్మారితో కుదేలైన ఆర్థిక వ్యవస్థను తిరిగి వృద్ధి పథంలోకి తీసుకురావటం లక్ష్యంగా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి … Read More
0 comments:
Post a Comment