Thursday, July 25, 2019

ప్రసాదంలో విషం కలిపి... భక్తులను చంపాలకున్న తీవ్రవాదులు...! ఎక్కడో తెలుసా...?

ఇప్పటి వరకు తీవ్రవాదులు పబ్లిక్ స్థలాలు, గుళ్లు,గోపురాల్లో బాంబులు పెట్టడం,వాటిని పేల్చి వందలాదిని మందిని పొట్టనబెట్టుకునే వారు, ఇది వీలు కాకపోతే ఎదురు కాల్పులకు దిగేవారు. కాని ముంబాయిలోని ఓ పురాతన దేవాలయంలో ఇచ్చే ప్రసాదంలో విషం కలిపి భక్తులను చంపడానికి ప్లాన్ వేశారు. ఇందుకోసం ఐఎస్ వద్ద శిక్షణ కూడ తీసుకున్నారు. అయితే అదృష్టవశాత్తు తీవ్రవాదులను ముందే అరెస్ట్ చేయడంతో అతిపెద్ద ప్రమాదం తప్పింది.  

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30XY1jH

Related Posts:

0 comments:

Post a Comment