కర్నాల్ : హర్యానాలో దారుణం జరిగింది. కారులో మార్కెట్కు వెళ్తున్న డాక్టర్పై ముగ్గురు దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. సీఎం సొంత నియోజకవర్గంలో డాక్టర్ హత్య జరగడంతో ప్రతిపక్షాలు బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నాయి. కర్నాల్కు చెందిన రాజీవ్ గుప్తా డాక్టర్. ఆయనకు సొంతంగా హాస్పిటల్ ఉంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2GbzeAT
దారుణం : బైక్పై వచ్చి డాక్టర్ను కాల్చి చంపిన దుండగులు..
Related Posts:
పంచాయతీ పోరుకు రె'ఢీ'.. నేడే తొలివిడత పోలింగ్గ్రామ పంచాయతీ పోరుకు రంగం సిద్ధమైంది. సోమవారం తొలి విడత పోలింగ్ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పంచాయతీలకు తొలి ఎన్నికలు కావడంతో ఉత్కంఠ నెలకొం… Read More
జనసేన సభలో జై జగన్ నినాదాలు : వాగ్వాదం - తోపులాట: హైపర్ ఆది కారు పై దాడి..!ఏపిలో ఎన్నికల రణరంగం అప్పడే మొదలైంది. జనసేన నిర్వహించిన సభలో వైసిపి శ్రేణులు ప్రవేశించాయి . జగన్ పై విమర్శలు చేస్తున్న సమయంలో ఆందోళన… Read More
పౌర్ణమి-అమావాస్య: రెండింటికి తేడా ఏమిటి?పౌర్ణమి - అమావాస్య పౌర్ణమి నాటి రాత్రికి మరో రాత్రికీ ఎంతో భేదం ఉంటుంది. కాస్త పిచ్చి ఉన్నవాళ్లకి ఈ భేదం బాగా తెలుస్తుంది. ఇది ఎందుకు జరుగుతుందో చూద్ద… Read More
జైల్లో శశికళకు రాజభోగాలు: ఐదు గదులు, వంట మనిషితో ప్రత్యేక వసతులుబెంగళూరు: దివంగత జయలలిత నెచ్చెలి శశికళ జైల్లో రాజభోగాలు అనుభవిస్తున్నారట. ఆమె పరప్పన అగ్రహార జైల్లో శిక్షను అనుభవిస్తోన్న విషయం తెలిసిందే. అయితే జైల్ల… Read More
టీడీపీలోకి వంగవీటి రాధాకు స్వాగతం, ఆ పదవి ఆఫర్?: జగన్కు రెండ్రోజుల గడువు వెనుక!విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణ తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి పంపించారు. ఆ లేఖలు ఘాటుగానే వ్య… Read More
0 comments:
Post a Comment