నల్గొండ : ఉమ్మడి పాలనలో తెలంగాణ వివక్షకు గురైందన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తుచేశారు. కానీ వారికి సంక్షేమం అంటే పట్టదని విమర్శించారు. ఏనాడు ప్రజల బాగోగుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. త్వరలో సీఎం కేసీఆర్ నల్గొండ జిల్లా అభివృద్ధిపై సమీక్ష చేస్తారని పేర్కొన్నారు. ఏం చేశారు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xKiJag
ఉమ్మడి రాష్ట్రంలో సంక్షేమాన్ని మరిచిన ఆ పార్టీలు.. జగదీశ్ ఫైర్
Related Posts:
ఆర్టీసీ విలీన ప్రక్రియకు కమిటీ వేసిన ఏపీతెలంగాణలో ఓవైపు ఆర్టీసీ ముగుస్తున్న ఆధ్యయమని సీఎం కేసీఆర్ ప్రకటించగా మరోవైపు ఏపీలో మాత్రం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం ప్రకటించిన ఏపీ సీఎం జగన్ మోహన్ … Read More
హుజూర్ నగర్ లో గులాబీ విజయంపై కేసీఆర్ తనయ కవిత స్పందనహుజూర్ నగర్ ఉప ఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ అఖండ విజయాన్ని చేజిక్కించుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం కూడా చేజార్చుకుంది. ఘోర పరాభవాన్ని మూటగట… Read More
మహారాష్ట్ర, హరియాణా సరే, 53 నియోజక వర్గాల ఉప ఎన్నికల కథ ఏమిటి, ఇదీ లెక్క !న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశంలోని అనేక రాష్ట్రాల్లోని 51 శాసన సభన నియోజక వర్గాలు, రెండు లోక్ సభ నియోజక వర్గాల్లో ఉప ఎన్… Read More
ఆది నుంచి ముందంజ.. షిండే కూతురుకు చుక్కలు.. షోలాపూర్ ఎన్నికల్లో తెలుగోడి సత్తా..!ముంబై : మహారాష్ట్ర ఎన్నికల్లో తెలుగోడి సత్తా కనిపించింది. మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే కుటుంబానికి చుక్కలు చూపించార… Read More
హర్యానాలో అధికారంపై బీజేపీ ధీమా, శ్రేణులకు మోడీ, అమిత్ షా థాంక్స్మహారాష్ట్రతోపాటు హర్యానాలో కూడా మరోసారి అధికారం కట్టబెట్టబోతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. తమపై విశ్వాసం ఉంచిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మర… Read More
0 comments:
Post a Comment