నల్గొండ : ఉమ్మడి పాలనలో తెలంగాణ వివక్షకు గురైందన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తుచేశారు. కానీ వారికి సంక్షేమం అంటే పట్టదని విమర్శించారు. ఏనాడు ప్రజల బాగోగుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. త్వరలో సీఎం కేసీఆర్ నల్గొండ జిల్లా అభివృద్ధిపై సమీక్ష చేస్తారని పేర్కొన్నారు. ఏం చేశారు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xKiJag
Thursday, July 11, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment