బెంగళూరు: ఇన్నిరోజుల పాటు అసెంబ్లీకి మాత్రమే పరిమితమైన కర్ణాటక రాజకీయ సంక్షోభం మంగళవారం రోడ్డున పడింది. కాంగ్రెస్, భారతీయ జనతాపార్టీ నాయకులు, కార్యకర్తలు బాహాబాహికి దిగారు. పరస్పరం తిట్టుకున్నారు. కొట్టుకున్నారు. ఫలితంగా- ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితులను అదుపులోకి తీసుకుని రావడానికి పోలీసులు రంగ ప్రవేశం చేశారు. రెండు పార్టీల కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీస్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Y1pqUT
బాహాబాహికి దిగిన కాంగ్రెస్, బీజేపీ
Related Posts:
మార్చి 15 నుండి ఒంటిపూట బడులు.. ఆదేశాలు జారీఎండాకాలం వచ్చేసింది. ఈ సారి వేసవి తాపం, వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలకు ఒంటిపూట బడు… Read More
మహిళా సాధికారతకు పట్టం... శ్రీనిధి తెలంగాణ పిండివంటలతో ప్రగతి పథంబాగా చదువుకున్న మహిళలు ఉద్యోగాలు చేస్తారు. కాస్త తెలివైన మహిళలు వర్తక వ్యాపారాలు చేస్తారు. పెద్దగా చదువుకోక, వ్యాపారాలు చేసేంత తెలివిలేక, వంటింటికే పర… Read More
శ్రీకాకుళం లోక్ సభ వైఎస్ఆర్ సీపీ ఇన్ఛార్జిగా జెయింట్ కిల్లర్శ్రీకాకుళంః కొద్దిరోజుల కిందటే ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి కీలక పదవి దక్కింది. శ్రీకాకుళం … Read More
మొట్టమొదటి హెచ్ఐవీ క్లినిక్ః `అలాంటి` వారికి మాత్రమే ప్రవేశం..ఇతరులు నిషిద్ధంముంబైః సమాజంలో వివక్షతను ఎదుర్కొంటున్న స్వలింగ సంపర్కులు, సెక్స్ వర్కర్ల కోసం హమ్ సఫర్ ట్రస్ట్-మహారాష్ట్ర ప్రభుత్వం ఓ ముందడుగు వేశాయి. … Read More
ఏపిలో సిట్ లు ఏర్పాటు : డేటా దొంగిలింపు...ఫారం-7 లపై : కొనసాగుతున్న ఫైట్..!ఏపి డేటా చోరీ కేసుల్లో కొత్త ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే డేటా చోరీ పై తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో ఏపి ప్రభు… Read More
0 comments:
Post a Comment