ట్రిపుల్ తలాక్ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్టు వైకాప రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి స్పష్టం చేశాడు. కాగా ఉదయం రాజ్యసభలో ప్రవేశ పెట్టిన బిల్లుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడారు. ఈ నేపథ్యంలో తాము బిల్లును వ్యతిరేకించినట్టు ప్రకటించిన విజయసాయిరెడ్డి, బిల్లును పున:పరీశీంచాలని ఆయన కేంద్రాన్ని కోరారు. మరోవైపు టీడీపీకి ఉన్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32ZtmEh
Tuesday, July 30, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment