Tuesday, July 30, 2019

రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లును వ్యతిరేకించిన వైఎస్ఎర్‌సీపీ

ట్రిపుల్ తలాక్‌ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్టు వైకాప రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి స్పష్టం చేశాడు. కాగా ఉదయం రాజ్యసభలో ప్రవేశ పెట్టిన బిల్లుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడారు. ఈ నేపథ్యంలో తాము బిల్లును వ్యతిరేకించినట్టు ప్రకటించిన విజయసాయిరెడ్డి, బిల్లును పున:పరీశీంచాలని ఆయన కేంద్రాన్ని కోరారు. మరోవైపు టీడీపీకి ఉన్న

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32ZtmEh

Related Posts:

0 comments:

Post a Comment