ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వానికి నచ్చటం లేదు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాల పైన కేంద్ర మంత్రులు బీజేపీ జాతీజయాధ్యక్షుడు..హోం మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసారు. ఈ మధ్య కాలంలో పీపీఏ లతో పాటుగా పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఇవ్వాలనే ప్రతిపాదన పైన కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇది తమ పరిధిలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3103w1m
Saturday, July 27, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment