ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వానికి నచ్చటం లేదు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాల పైన కేంద్ర మంత్రులు బీజేపీ జాతీజయాధ్యక్షుడు..హోం మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసారు. ఈ మధ్య కాలంలో పీపీఏ లతో పాటుగా పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే ఇవ్వాలనే ప్రతిపాదన పైన కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇది తమ పరిధిలో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3103w1m
అమిత్షాకు జగన్పై కేంద్ర మంత్రుల ఫిర్యాదు: ఆ నిర్ణయాలతో ఏపీకి నష్టమే: షా చెప్పిందేంటి..!
Related Posts:
ఏపి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం : రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్..!ఎన్నికల వేళ ఏపి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ అవసరాల కోసం రైతులకు ఉచితంగా అం దించే కరెంట్ సరఫరాను రోజుకు ఏడు గంటల నుంచి తొమ్మిది… Read More
అమరజవాన్లకు ప్రధాని మోడీ, రాహుల్ నివాళి: భారీ కాన్వాయ్లు వస్తుంటే... ప్రజలకు రాజ్నాథ్ విజ్ఞప్తిన్యూఢిల్లీ: ఢిల్లీ పాలం ఎయిర్ బేస్లో అమరజవాన్లకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన… Read More
కేసీఆర్ క్యాబినెట్ విస్తరణ పౌర్ణమి నాడే... ఎందుకో తెలుసా ?ఎట్టకేలకు కేసీఆర్ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం కుదిరింది. మాఘ శుద్ధ పౌర్ణమి నాడు క్యాబినెట్ విస్తరణకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు కేసీఆర్ . కేసీఆర్ ఈ… Read More
బాబును ఏమనకుండా చిరంజీవి వైపు వెళ్లా: గంటా, 'జగన్కు రాజకీయాలు నేర్పేందుకే వారు వైసీపీలోకి'విశాఖపట్నం/అమరావతి: ఇన్నాళ్లు తెలుగుదేశం పార్టీలో ఉండి, ఇప్పుడు పార్టీని వీడిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఎంపీ అవంతి శ్రీనివాస్ ఆరోపణలు గుప… Read More
లాడెన్లా వారిని మట్టుపెట్టాలి, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను కలుపుకునే టైం వచ్చింది: బాబా రాందేవ్న్యూఢిల్లీ: అల్ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్కు పట్టిన గతే జైష్ ఏ మొహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్, హఫీజ్ సయీద్లకు కూడా పట్టాలని ప్రముఖ యోగా గురు బాబా రామ్ద… Read More
0 comments:
Post a Comment