హైదరాబాద్ : చెక్ పవర్పై సర్పంచ్లు గళమెత్తారు. ఉప సర్పంచ్లకు చెక్ పవర్ ఇవ్వడంపై ఆందోళన చేపట్టారు. ఓ కార్యక్రమానికి వచ్చిన మంత్రులను అడ్డుకున్నారు. తమతో ఉప సర్పంచులు సమానమా ఎలా అవుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వం ఈ జీవోను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు.సంగారెడ్డి జిల్లాను ఓడీఎఫ్ రహితంగా ప్రకటించాలని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32UZZTS
Saturday, July 27, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment