Friday, July 5, 2019

కూతురు బడ్జెట్ ప్రసంగాన్ని వినేందుకు వచ్చిన తల్లిదండ్రులు...

భారత దేశ చరిత్రలో మొదటి సారిగా పూర్తిస్థాయిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మొదటి మహిళ కావడంతో ఆమే ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఎలా ఉంటుందనేది అందరికి అసక్తిగా మారిన విషయం తెలిసిందే.. ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టేందుకు గాను ఆర్ధిక మంత్రి నిర్మలా సీతరామన్ పార్లమెంట్ చేరుకునే సమయంలోనే ప్రసంగాన్ని వీక్షించేందుకు తల్లిదండ్రులు సావిత్రి, నారాయన్ సీతారామన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32lbR18

0 comments:

Post a Comment