హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ప్రక్రియ జోరందుకుంది. పల్లెల నుంచి నగరాల దాకా పార్టీ నేతలు సభ్యత్వ నమోదులో బిజీబిజీగా ఉన్నారు. ఆ క్రమంలో నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు.. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి క్రీయాశీల సభ్యత్వం నమోదు చేశారు. నగరంలోని హైటెక్స్ ప్రాంతంలో ఉన్న కవిత నివాసానికి వెళ్లి రసీదు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XEjsc8
Wednesday, July 10, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment