Wednesday, July 10, 2019

కవితకు టీఆర్ఎస్ క్రీయాశీల సభ్యత్వం.. ఇంటికెళ్లి రసీదు అందించిన మంత్రి

హైదరాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ప్రక్రియ జోరందుకుంది. పల్లెల నుంచి నగరాల దాకా పార్టీ నేతలు సభ్యత్వ నమోదులో బిజీబిజీగా ఉన్నారు. ఆ క్రమంలో నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు.. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి క్రీయాశీల సభ్యత్వం నమోదు చేశారు. నగరంలోని హైటెక్స్ ప్రాంతంలో ఉన్న కవిత నివాసానికి వెళ్లి రసీదు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XEjsc8

Related Posts:

0 comments:

Post a Comment