హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ప్రక్రియ జోరందుకుంది. పల్లెల నుంచి నగరాల దాకా పార్టీ నేతలు సభ్యత్వ నమోదులో బిజీబిజీగా ఉన్నారు. ఆ క్రమంలో నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితకు.. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి క్రీయాశీల సభ్యత్వం నమోదు చేశారు. నగరంలోని హైటెక్స్ ప్రాంతంలో ఉన్న కవిత నివాసానికి వెళ్లి రసీదు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XEjsc8
కవితకు టీఆర్ఎస్ క్రీయాశీల సభ్యత్వం.. ఇంటికెళ్లి రసీదు అందించిన మంత్రి
Related Posts:
టీఆర్ఎస్,బీజేపీల దోస్తానాపై ఆధారాలున్నాయి : పొన్నం ప్రభాకర్కాంగ్రెస్ పార్టీ నాయకులు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ టిఆర్ఎస్ పార్టీపై, అలాగే బీజేపీపై మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో భారీ విజయం… Read More
వీడియో వైరల్: చైనాలో వింత ఘటన... చూస్తుండగానే భూమిలోకి కూరుకుపోయిన బస్సుబీజింగ్: బర్ముడా ట్రయాంగిల్ గురించి అంతా వినే ఉంటాం. సముద్రంలోని ఆ ప్రాంతం మీదుగా ఏదైనా నౌకలు లేదా దానిపైన భారీ విమానాలు వెళ్లినా అది తనలో కలిపేసుకుంట… Read More
దక్షిణ కన్నడ జిల్లా కోర్టులో స్టెనోగ్రాఫర్, టైపిస్టు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలదక్షిణ కన్నడ జిల్లా కోర్టు పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా స్టెనోగ్రాఫర్, టైపిస్టు, కాపీయిస్టు, ప్రాసెస్ సర్వర… Read More
జేఎన్యూ దాడి: వారి ఫోన్లు సీజ్ చేయాలంటూ పోలీసులకు హైకోర్టు ఆదేశంన్యూఢిల్లీ: దేశ రాజధానిలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్యూ)లో దుండగుల దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను వీలైనంత త్వరగా పోలీసులకు అందజేయా… Read More
భర్త వదిలేశాడు, అక్రమ సంబంధం, ఇంజనీరు ప్రియుడు ఆత్మహత్య, బిడ్డను వదిలేసి తల్లి అదే పని !చెన్నై: ఇంజనీరు ప్రియుడు ఆత్మహత్య చేసుకోవడంతో నువ్వులేక నేనులేను అంటూ ప్రియురాలు ఆత్మహత్య చేసుకోవడంతో ఆమె ఐదు ఏళ్ల కుమారుడు నడిరోడ్డున పడ్డాడు. తల్లిన… Read More
0 comments:
Post a Comment