Wednesday, July 17, 2019

జాదవ్ కేసులో కీలకమైన హరీష్ సాల్వే వాదనలు, ఇంతకీ ఎవరీ సాల్వే, ఏమా కథ..

న్యూఢిల్లీ : కుల్‌భూషణ్ జాదవ్ స్పై ఆరోపణలపై పాకిస్థాన్ మిలిటరీ కోర్టు విధించిన ఉరిశిక్షపై ఇంటర్నేషనల్ కోర్టు స్టే విధించింది. అంతర్జాతీయ కోర్టులో భారత్‌కు భారీ ఊరట కలిగింది. కేసును పున:సమీక్షించాలని, భారత్ వాదనలు వినిపించే అవకాశం ఉందని తెలిపింది. కానీ ఇంటర్నేషనల్ కోర్టు తీర్పుకు కారణం.. అంతకుముందు భారత్ తరఫున బలంగా వాదనలు వినిపించిన హరీష్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xTtNlf

Related Posts:

0 comments:

Post a Comment