న్యూఢిల్లీ : నిర్మలా పద్దు ప్రకటించేశారు. ఇక కేటాయింపులే ఆసక్తికరంగా మారింది. అన్నిరంగాలను దృష్టిలో ఉంచుకొని కేటాయించారు. ముఖ్యంగా గ్రామీణ భారతానికి పెద్దపీట వేశారు. ఉపాది, రహదారుల కోసం బడ్జెట్లో సింహభాగం పద్దు విభజించారు. తొలి బడ్జెట్లో ఆమె కేటాయింపులతో ఏయే రంగాలకు ఉపశమనం కలిగించాయి ? ఏయే విభాగాలపై ప్రతీకూల ప్రభావం చూపాయి ? వన్ ఇండియా ప్రత్యేక కథనం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3279mPH
నిర్మలా బడ్జెట్తో లబ్ధి పొందేది ఎవరు ? నష్టం కలిగేది ఏ రంగాలకు..!!
Related Posts:
అసెంబ్లీని క్యాంప్ ఆఫీస్కు మార్చుకోండి... కేసీఆర్ పై ఉత్తమ్ ఫైర్ ...ధర్నా చేస్తున్న నేతల అరెస్ట్...కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లొ చేరుతున్నట్టు స్పికర్ పోచారం శ్రీనివాస రెడ్డికి లేఖ ఇవ్వడంతో ఆందోళనబాట పట్టిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్… Read More
ఓటమిని సమీక్షించిన పవన్.. ఓటు వేసిన వారందరికీ థాంక్స్... ఇది కూడా ఓ అనుభవమేఅమరావతి : ఇటీవల ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీకి ఓటేసిన ప్రజలకు ఆ పార్టీ ధన్యవాదాలు తెలిపింది. నాలుగేళ్ల పార్టీకి లక్షల ఓట్లు వచ్చాయని … Read More
జగన్ కేబినెట్లో డిప్యూటీలు ఉంటారా: హోం మంత్రిగా మహిళకే : వైయస్ తరహాలోనే..!మరి కొద్ది గంటల్లో జగన్ కేబినెట్లో ఎవరుంటారో తేలిపోనుంది. ఇదే సమయంలో ఆశావాహులతో పాటుగా అందరిలో నూ మంత్రులు ఎవరు..ఉప ముఖ్యమంత్రులు ఉంటారా..హ… Read More
టీఆర్ఎస్ @ 103.. కాంగ్రెస్ @6... కేసీఆర్ కళ నెరవేరిందా...!టీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ మొదటి నుండి చెబుతున్నట్టుగానే అసెంబ్లీలో 100 సీట్ల మార్కును దాటాడు. ప్రస్థుతం కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఎమ్మెల్యేల… Read More
ఏపీలో జగన్ గెలుపుతో పీకేకు ఫుల్ గిరాకీ .. బెంగాల్కు రా రమ్మంటున్నా దీదీకోల్కత : అపార చాణక్యుడు ప్రశాంత్ కిశోర్ నెక్ట్స్ స్టెప్ ఏంటీ ? మోదీని గద్దెనెక్కించారు. ఇటు ఏపీలో జగన్కు అధికారం కట్టబెట్టేందుకు ఏకంగా రెండేళ్లు కృ… Read More
0 comments:
Post a Comment