ఏపీలో ఇసుక విక్రయాలు..అక్రమ రవణా అరికట్టటం పైన ముఖ్యమంత్రి జగన్ కీలక ఆదేశాలు జారీ చేసారు. రెండు నెలల్లోగా ఇసుక విధానం పూర్తి స్థాయిలో పారదర్శకంగా రూపొందించాలని సీఎం నిర్ధేశించారు. అప్పటి వరకు ఏపీలో ఇసుక విక్రయాల బాధ్యతలను ఏపీఎండీసీకి అప్పగించాలని నిర్ణయించారు, ప్రస్తుతం లభిస్తున్న ధరల కంటే తక్కువ దరకే ఇసుక అందించేలా చర్యలు తీసుకోవాలని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XsEzhC
తక్కువ ధరకే ఇసుక: కలెక్టర్లకే పర్యవేక్షణా బాధ్యతలు:జగన్ అదేశాలు..!
Related Posts:
స్వాతంత్ర్య పోరాటంలో సమరయోధులే కాదు వీర నారీమణులు కూడా ఉన్నారు.!వారి ధైర్యానికి జోహార్లు.!ఢిల్లీ/హైదరాబాద్ : భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో రక్తం మరిగే అంశాలు, రోమాలు నిక్కబొడుచుకునే సంఘటనలు ఎన్నో ఉన్నాయి. స్వేచ్చా భారతావని కోసం అశువులుబాసిన … Read More
రాజధానిపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే: హైకోర్టులో ఏపీ సర్కారు అఫిడవిట్అమరావతి: రాజధానిపై నిర్ణయాధికారం రాష్ట్రానిదేనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టుకు తన అఫిడవిట్లో పేర్కొంది. రాష్ట్ర విభజన అంశాలపై పీవీ కృష్ణయ్య వేసిన… Read More
సోనూసూద్ సాయం: చిత్తూరు మరో రైతు కుటుంబానికి భరోసా, చనిపోవడంతో ఫ్యామిలీకి అండగా...ఎవరైనా ఆపదలో ఉన్నారా అంటే వినిపించే పేరు సోనూసూద్. అవును.. లాక్ డౌన్ వల్ల కూలీల వెతలతో బయటకొచ్చిన అతని మంచి మనసు.. ఇంకా కొనసాగుతూనే ఉంది. ఒకరా, ఇద్దరా… Read More
‘పరిశ్రమ ఆధార్’: కంపెనీలకు నంబర్, ఏపీ సర్కార్ కీ డిషిసన్, కమిటీ నివేదికతో...ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతీ పరిశ్రమకు ప్రత్యేక సంఖ్య కేటాయిస్తామని తెలిపింది. పరిశ్రమ ఆధార్ పేరుతో స్పెషల్ నంబర్ కేటాయిస్… Read More
భారీ బందోబస్తు:: కాస్సేపట్లో రెడ్ఫోర్ట్పై మువ్వన్నెల రెపరెప: వన్ నేషన్.. వన్ హెల్త్ కార్డ్న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించుకోవడానికి భారతావని సర్వసన్నద్ధమైంది. కరోనా వైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల మధ్య నిరాడంబరంగా, … Read More
0 comments:
Post a Comment