సిడ్నీ : కాక్రొచ్ కనిపిస్తేనే కంగారు పడిపోతాం. బల్లి దగ్గరకొస్తే వణికిపోతాం. ఇక క్రూర మృగాల సంగతి చెప్పక్కర్లేదు. కానీ ఆస్ట్రేలియాలో ఓ కుటుంబానికి ఒళ్లు గగుర్పొడిచే అనుభవం ఎదురైంది. సరదాగా తమ ఫ్యామిలీ హాల్లో కూర్చొందామని వెళితే అక్కడే రాజసం ఒలకపోసింది. దాన్ని చూసిన వారికి గుండె ఆగినంత పనైంది. పక్క ఫోటో క్వీన్స్లాండ్కి చెందిన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LB4DRz
సోఫా మీద కొండచిలువ.. ఎగిరిగంతేసిన కుటుంబసభ్యులు...
Related Posts:
చంద్రబాబు, నారా లోకేష్! స్పెషల్ ఫ్లయిట్ను వీడి..సాధారణ విమానంలో ప్రయాణం!బెంగళూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేశ్ సాధారణ విమానంలో ప్రయాణం సాగించారు. అధ… Read More
వైసీపిలో ప్రాధాన్యత కలిగిన పోస్టులన్నీ అత్యంత సన్నిహితులకే..!చివరికి ఆ పోస్టు కూడా..!!అమరావతి/హైదరాబాద్ : ఏపిలో పందవుల పంపిణీ సిజన్ నడుస్తున్నట్టు తెలుస్తోంది. మంత్రి పదవి సైతం ఆ పోస్టు ముందు దిగదుడుపే. అంబానీ లాంటి వారు సైతం నేరుగా … Read More
ఆయుష్మాన్ భారత్ వర్సెస్ ఆరోగ్య పథకం : తమ స్కీం పదిరెట్లు మేలన్న కేజ్రీవాల్న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల ఫలితాలతో విపక్షాలన్నీ ఆందోళనకు గురవుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కమల వికాసానికి అడ్డుకునేందుకు పాట్లు పడుతున్నారు.… Read More
అగ్నిగుండంగా భూమి..! మానవుడి మనుగడ కష్టమంటున్న శాస్త్రవేత్తలు..!!హైదరాబాద్ : వాతావరణం మారుతోంది. భూమి నిప్పుల కొలిమిలా తయారవుతోంది. ఇంకో ముప్పై ఏళ్లలో భూమి మీద మనుషుల మనుగడ కష్ట తరం కానుంది అని శాస్త్రవేత్తలు అంచనా … Read More
ఏడడుగుల కోదండరాముని విగ్రహాన్ని అయోధ్యలో ఆవిష్కరించిన యోగీఅయోధ్య: ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఏడడుగుల రాముని విగ్రహాన్ని అయోద్యలో ఆవిష్కరించారు. ఒకే రోజ్ వుడ్ చెక్కతో ఈ విగ్రహాన్ని తయారు చేశారు… Read More
0 comments:
Post a Comment