బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస పార్టీల సంకీర్ణ ప్రభుత్వం కథ క్లైమాక్స్ కు చేరుకుంది. 11 మంది రెబల్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని తనకు సమాచారం అందిందని కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ స్వయంగా మీడియాకు చెప్పారు. అయితే మంగళవారం తాను రాజీనామా పత్రాలు పరిశీలించి ఓ నిర్ణయం తీసుకుంటానని రమేష్ కుమార్ అన్నారు. శనివారం బెంగళూరులోని ఇందిరానగర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LLbkiS
కథ క్లైమాక్స్ కు: 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు, స్పీకర్ క్లారిటీ, ఆరోజు డిసైడ్ చేస్తా !
Related Posts:
టీఎస్ఆర్టీసీ సమ్మె, ప్రభుత్వం బాకి లేదు ...ఆర్టీసీ 500 కోట్లు బకాయి...! కోర్టుకు అఫిడవిట్హైకోర్టు ఆదేశాలతో ఆయా విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు అఫిడవిట్లను సమర్పించారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఆర్టీసీకి ఎలాంటీ బకాయిలు పడలేదని చెప్పారు. రాష్… Read More
పంచ్కుల అల్లర్ల కేసు: డేరా శిష్యురాలు హనీప్రీత్ సింగ్కు బెయిల్ మంజూరు..డేరా సచ్చా సౌద అధినేత గుర్మీత్ రామ్ రహీం ప్రధాన శిష్యురాలు హనీప్రీత్ సింగ్కు బెయిల్ మంజూరైంది. ఆమెపై మోపిన దేశద్రోహం కేసు కొట్టివేసిన నాలుగురోజుల తర్… Read More
TSRTC STRIKE:విధుల్లో చేరిన కార్మికులు, ఉద్యమ ద్రోహులని దాడి..?, రంగంలోకి పోలీసులు...ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. 33వ రోజు కార్మికులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కానీ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది… Read More
జగన్ జీతం రూపాయే కానీ, ఆయన ఇంటి తలుపులకేమో రూ. 73లక్షలు: ట్వీటేసిన లోకేష్అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్ విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. నెలకు రూపాయి మాత్రమే జీతంగా తీసుకుంటు… Read More
నమ్మకు నమ్మకు ఈ రేయిని...అంటూ పవన్ ట్విట్టర్ పోస్ట్: ఇసుక పాలసీపై చురకలుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటివల తీసుకువచ్చిన ఇసుక పాలసీపై జనసేన అధినేత నిప్పులు చెరుగుతున్న విషయం తెలిసిందే.. దీంతో విశాఖలో లాంగ్మార్చ్ చేపట్టిన… Read More
0 comments:
Post a Comment