బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస పార్టీల సంకీర్ణ ప్రభుత్వం కథ క్లైమాక్స్ కు చేరుకుంది. 11 మంది రెబల్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని తనకు సమాచారం అందిందని కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ స్వయంగా మీడియాకు చెప్పారు. అయితే మంగళవారం తాను రాజీనామా పత్రాలు పరిశీలించి ఓ నిర్ణయం తీసుకుంటానని రమేష్ కుమార్ అన్నారు. శనివారం బెంగళూరులోని ఇందిరానగర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LLbkiS
Saturday, July 6, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment