Saturday, July 6, 2019

కథ క్లైమాక్స్ కు: 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు, స్పీకర్ క్లారిటీ, ఆరోజు డిసైడ్ చేస్తా !

బెంగళూరు: కర్ణాటకలోని కాంగ్రెస్-జేడీఎస పార్టీల సంకీర్ణ ప్రభుత్వం కథ క్లైమాక్స్ కు చేరుకుంది. 11 మంది రెబల్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని తనకు సమాచారం అందిందని కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ స్వయంగా మీడియాకు చెప్పారు. అయితే మంగళవారం తాను రాజీనామా పత్రాలు పరిశీలించి ఓ నిర్ణయం తీసుకుంటానని రమేష్ కుమార్ అన్నారు. శనివారం బెంగళూరులోని ఇందిరానగర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LLbkiS

Related Posts:

0 comments:

Post a Comment