Tuesday, June 11, 2019

మణిపూర్ మకుటం: బగ్ పట్టాడు...ఫేస్‌బుక్ నుంచి బహుమానం కొట్టాడు

మణిపూర్ : ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్‌లో బగ్ కనుగొన్నందుకు గాను మణిపూర్‌కు చెందిన 22 ఏళ్ల సివిల్ ఇంజినీర్‌ జోనెల్ సౌగాయిజం ఫేస్‌బుక్ సంస్థ 5000 డాలర్లు బహుమానం ప్రకటించింది. అంతేకాదు ఆయన పేరును ఫేస్‌బుక్ హాల్‌ఆఫ్ ఫేమ్‌ 2019లో చేర్చింది. మొత్తం 94 మందికి హాల్‌ఆఫ్ ఫేమ్‌లో చోటు కల్పించగా అందులో జోనెల్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2I7lpVk

0 comments:

Post a Comment