హైదరాబాద్ : ప్రజా రక్షణ కోసం ఉపయోగించాల్సిన పోలీస్ పెట్రోలింగ్ వాహనం ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్లిన ఘటన నగరంలో దుమారం రేపింది. పోలీసుల పుత్రరత్నాలు ఆ వెహికిల్ను నడుపుతూ న్యూసెన్స్ సృష్టించారని మీడియాలో వార్తలు రావడంతో ఉన్నతాధికారులు అలర్టయ్యారు. ఆ మేరకు ఇంటర్నల్ విచారణ జరిపినట్లుగా తెలుస్తోంది. ఓ సీఐని బాద్యుడిని చేస్తూ చర్యలు తీసుకున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ENGYbA
Sunday, June 2, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment