హైదరాబాద్ : ప్రజా రక్షణ కోసం ఉపయోగించాల్సిన పోలీస్ పెట్రోలింగ్ వాహనం ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్లిన ఘటన నగరంలో దుమారం రేపింది. పోలీసుల పుత్రరత్నాలు ఆ వెహికిల్ను నడుపుతూ న్యూసెన్స్ సృష్టించారని మీడియాలో వార్తలు రావడంతో ఉన్నతాధికారులు అలర్టయ్యారు. ఆ మేరకు ఇంటర్నల్ విచారణ జరిపినట్లుగా తెలుస్తోంది. ఓ సీఐని బాద్యుడిని చేస్తూ చర్యలు తీసుకున్నారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ENGYbA
పోలీస్ పెట్రోలింగ్ వాహనంలో మైనర్లు రయ్ రయ్.. సీఐకి అక్షింతలు, మెమో జారీ
Related Posts:
జగన్ మరో కీలక నిర్ణయం.. గ్రేట్ ప్లాన్.. అదే జరిగితే ఏపీకి మహర్దశే..ప్రభుత్వ పాఠశాలలను కార్పోరేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 'నాడు-నేడు' కార్యక్రమాన్ని చేపడుతున్న సంగ… Read More
మానవత్వానికి మినహాయింపు లేదు.!నగర శివార్లలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంచుతున్న యువత..!హైదరాబాద్ : లాక్డౌన్ ఆంక్షల నుండి చాలా వ్యవస్థలకు మినహాయింపులు లభించినప్పటికి మానవత్వానికి మాత్రం మినహాయింపులు ఉండవంటున్నారు కొంత మంది యువకులు. లాక్… Read More
వైద్యులు, వైద్య సిబ్బందికి కరోనా ఎలా వస్తోంది?: కేసీఆర్ సర్కారుకు హైకోర్టు సూటి ప్రశ్నహైదరాబాద్: తెలంగాణలోని గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఆస్పత్రిలో పలువురు వైద్యులు, వైద్య విద్యార్థులు, వైద్య సిబ్బంది కరోనా మహమ్మారి బారినపడిన విషయం తెలిసిం… Read More
అసలేంజరుగుతోంది.?పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై సీఎం ఆరా.! కేసీఆర్ తో భేటీ కానున్న బాలకృష్ణ..?హైదరాబాద్ : తెలుగు చిత్ర పరిశ్రమలో విచిత్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పరిశ్రమలోకి కొత్తగా వచ్చిన కుర్రనటుల మద్య వివాదాలు చెలరేగితే అంత పట్టించుకున… Read More
నా హత్యకు రూ. కోటి డీల్: భూమా అఖిలప్రియపై ఏవీ సుబ్బారెడ్డి సంచలనం, పోలీసుల వల్లే..అమరావతి: టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియపై ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ ఏవీ సుబ్బారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తనను చంపడానికి భూమా అఖ… Read More
0 comments:
Post a Comment