అమరావతి : ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి ఐదేళ్లు పూర్తైంది. 2014 జూన్ 2 నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు మనుగడలోకి వచ్చాయి. ఆ రోజున తెలంగాణలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటుంటే ఏపీలో గత సర్కారు మాత్రం నవనిర్మాణ దీక్షల పేరుతో వారం పాటు కార్యక్రమాలు నిర్వహించింది. ఫలితంగా ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ఒక్కసారి కూడా అవతరణ దినోత్సవం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XoddVY
ఐదేళ్లుగా రాష్ట్ర అవతరణ దినోత్సవానికి నోచుకోని ఏపీకి జగన్ పరిష్కారం చూపుతారా? మీ కామెంట్ ఏంటి
Related Posts:
భీమవరంలో తెలంగాణ మాజీ మంత్రి..! పందేల కోసమా..? పంతాల కోసమా..?హైదరాబాద్ : తెలంగాణ-ఆంద్రప్రదేశ్ రాజకీయాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. తెలంగాణ ముందస్తు ఎన్నికల సందర్బంగా చెలరేగిన ఉద్వేగ పరిస్థితులు ఆరని… Read More
ప్రభాస్ ను ఎప్పుడూ కలవలేదు, అసలు లక్ష్యం ఆ పార్టీ వారేనా : షర్మిళ ఫిర్యాదు కలకలం ..!వైయస్ సోదరి షర్మిళ సంచలన వ్యాఖ్యలు చేసారు. తన పై కొంత కాలంగా సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం పై పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఇదే సమయంలో ప్ర… Read More
గణపతి పూజ..నల్లకోడి బలి, కుక్కుట శాస్త్రం: కోడి పందాల్లో చిత్రాలు..!సంక్రాంతి పండుగ వచ్చిందంటే కోడి పందేలు కామన్ అయిపోయింది. ఎంత మంది ఎన్ని నిబంధనలు పెట్టినా.. ఏపి లో అవన్నీ నామ మాత్రంగానే అమలవుతాయి. వేల కోట్ల ర… Read More
భారత్కు ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి రానా..?2008 ముంబై మారణహోమంకు సంబంధించిన కేసులో ప్రధాన సూత్రధారి తహ్వుర్ హుస్సేన్ రానా ప్రస్తుతం అమెరికా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ కేసులో దోషిగా తేలడంత… Read More
అదుగో.. వర్మ మళ్లీ ఏసాడు..! ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి ఆయనేనట..!!హైదరాబాద్ : తల- తోక కి సంబందంలేకుండా సెలబ్రిటీల మీద స్టేట్ మెంట్ లు ఇస్తూ నాలుగురోజులు మీడియాలో హల్ చల్ చేసే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈ… Read More
0 comments:
Post a Comment