అమరావతి : ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి ఐదేళ్లు పూర్తైంది. 2014 జూన్ 2 నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు మనుగడలోకి వచ్చాయి. ఆ రోజున తెలంగాణలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటుంటే ఏపీలో గత సర్కారు మాత్రం నవనిర్మాణ దీక్షల పేరుతో వారం పాటు కార్యక్రమాలు నిర్వహించింది. ఫలితంగా ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ఒక్కసారి కూడా అవతరణ దినోత్సవం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XoddVY
Sunday, June 2, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment