ఎర్నాకుళం : కేరళకు నిఫా భయం పట్టుకుంది. 23ఏళ్ల యువకునికి నిఫా వైరస్ సోకడంతో ఆ వ్యాధి మళ్లీ విజృంభిస్తుందన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది. నిఫా సోకినట్లు అనుమానించిన మరో ఆరుగురి బ్లడ్ శాంపిల్స్ను పరీక్షించగా.. వారి రిజల్ట్ నెగిటివ్ అని వచ్చింది. పూనేలోని నేషనల్ వైరాలజీ ఇన్స్టిట్యూట్కు వారి బ్లడ్ శాంపిల్స్ వారికి వైరస్ సోకలేదని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WPKJHt
నిఫా అలర్ట్... మరో ఆరుగురికి వైద్య పరీక్షలు.. వైరస్ సోకలేదని నిర్థారణ..
Related Posts:
కరోనా : సంక్షోభంలో చైనా గేమ్ ప్లాన్..? అది భారత్కు ముప్పేనా..?అంతా సవ్యంగా ఉండి ఉంటే ఈ ఏడాది మార్చి నెలలో భారత్లో 5జీ ట్రయల్స్ మొదలయ్యేవి. కానీ కరోనా వైరస్ ప్రభావంతో ఆ ప్రాజెక్ట్ తాత్కాలికంగా నిలిచిపోయింది. 5జీ … Read More
లాక్ డౌన్ అమలుపై పలు ఏరియాల్లో హైదరాబాద్ సీపీ సడన్ విజిట్ .. ఏం చెప్పారంటేకరోనా వైరస్ .. ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ లాక్ డౌన్ విధించారు . ఇక ఈ లాక్ డౌన్ గ్రామీణ ప్రా… Read More
యూపీలో కరోనా పాజిటివ్ ఉన్న తబ్లిఘీ జమాత్ సభ్యుడి పరారీ... టెన్షన్ లో స్థానికులుఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్వద్ద తబ్లీఘీ జమాత్ మత ప్రచార సభ వ్యవహారం తెరపైకి రావటంతో వూహించని విధంగా కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అంతేకాదు ఈ మీటింగ్… Read More
కరోనా లాక్డౌన్ పొడగింపుపై పుకార్లు నమ్మొద్దు: కేంద్ర వైద్యారోగ్యశాఖ క్లారిటీన్యూఢిల్లీ: కరోనావైరస్ కట్టడి కోసం లాక్డౌన్ను దేశ వ్యాప్తంగా అమలవుతున్న విషయం తెలిసిందే. అయితే, ఏప్రిల్ 14తో లాక్ డౌన్ గడువు ముగుస్తుండటంతో పలు ఊహాగ… Read More
కరోనా నిధికి ఏపీ గవర్నర్ స్వచ్ఛంద విరాళం - 30 శాతం జీతం తీసుకోవాలని రాష్ట్రపతికి లేఖకరోనా వైరస్ నియంత్రణ కోసం జాతీయ స్దాయిలో జరుగుతున్న పోరాటానికి తాను సైతం అంటూ ముందుకొచ్చారు ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం… Read More
0 comments:
Post a Comment