అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో పట్టు సాధించే దిశగా దూసుకెళుతున్నారు. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనుకడుగు వేసేది లేదన్నట్లుగా ముందుకెళుతున్నారు. ఆ క్రమంలో టీడీపీ హయాంలో నిర్మించిన ప్రజావేదికను కూల్చివేస్తామని ప్రకటించినట్లుగానే.. అన్నంత పని చేశారు. అయితే జగన్ తీరును తప్పుపడుతూ టీడీపీ నేతలు కౌంటర్లు వేస్తుంటే వైసీపీ నేతలు వాటిని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2LkqqMq
Wednesday, June 26, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment