బెంగళూరు: సాధారణంగా ప్రతి నెలా రెండో శనివారం ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు సెలవు ఉంటుంది. దీనికి అదనంగా మరో శనివారం కూడా జత చేరింది. ఇకపై ప్రతి నాలుగో శనివారం కూడా సెలవురోజుగా ప్రకటించింది కర్ణాటక ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి బీ శివకుమార్ బుధవారం ఓ గెజిట్ను జారీ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RbyU9f
Wednesday, June 12, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment