జమ్ము కశ్మీర్లో మరోసారి తీవ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో సీఆర్పీఎఫ్కు చెందిన 5గురు సీర్పీఎఫ్ జవాన్లు మృత్యువాత పడగా మరో అయిదుగురు కూడ కాల్పుల్లో గాయపడ్డారు.గాయపడ్డవారిలో అనంతనాగ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కూడ ఉన్నాడు. దక్షిణ కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలోని నిత్యం బిజిగా ఉండే కేపీ రోడ్లో పెట్రోలింగ్ చేస్తున్న సీఆర్పీఎఫ్ పోలీసులపై టెర్రరిస్టులు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KdFvzl
కశ్మీర్లో మరోసారి కాల్పులకు తెగబడ్డ తీవ్రవాదులు..5గురు సీర్పీఎఫ్ జవాన్లు మృతి..5గురికి గాయాలు
Related Posts:
ప్రస్తుత ఎన్నికల్లో గెలుపు పై చంద్రబాబు ఆసక్తికర విశ్లేషణ. 2014 గుర్తు తెచ్చుకోండంటున్న బాబు. !ఏపిలో ఎన్నికలు ముగిసాయి. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే దాని పై చర్చ మొదలైంది. వైసిపి అధినేత తమది లాండ్ స్లైడ్ విక్టరీ అని చెప్పుకొచ్చారు. టిడి… Read More
తెలుగు మహిళ సుమలతకు వ్యతిరేకంగా చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేయడాన్ని సమర్థిస్తారా? మీ కామెంట్ ఏంటి?అలనాటి నటి, తెలుగింటి ఆడపడుచు సుమలతకు వ్యతిరేకంగా ప్రచారానికి ఏపీ సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. మండ్య లోక్సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా … Read More
0001 కోసం ఫైటింగ్.. 10 లక్షలు పలికిన 9999ఖైరతాబాద్ : కారుకు తగ్గ నెంబరుండాలే. లక్షలు పెట్టి కొన్న కారుకు నార్మల్ నెంబర్ ఉంటే ఏం బాగుంటుంది. అందుకే మరికొన్ని లక్షలు వెచ్చించి ఫ్యాన్సీ నెంబర్ల… Read More
మసీదుల్లోకి మహిళల ప్రవేశంపై నేడు సుప్రీంలో విచారణమహిళలను దర్గాలోకి ప్రవేశం కల్పించాలని కోరుతూ సుప్రీం కోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం పిల్ను మంగళవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఈ పిల్న… Read More
విజయశాంతి సంచలనం ..రెవెన్యూ శాఖ ప్రక్షాళన వెనుక ఉన్న రాజకోటరహస్యం త్వరలోనే ఆవిష్కృతంతెలంగాణా రాములమ్మ , కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి కేసీఆర్ పై మరోమారు విరుచుకుపడ్డారు . రెవిన్యూ శాఖను ప్రక్షాళన వెనుక ఉన్న రాజకోట రహస్యం త్వరలోనే బద్… Read More
0 comments:
Post a Comment