జమ్ము కశ్మీర్లో మరోసారి తీవ్రవాదులు భద్రతా దళాలపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో సీఆర్పీఎఫ్కు చెందిన 5గురు సీర్పీఎఫ్ జవాన్లు మృత్యువాత పడగా మరో అయిదుగురు కూడ కాల్పుల్లో గాయపడ్డారు.గాయపడ్డవారిలో అనంతనాగ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కూడ ఉన్నాడు. దక్షిణ కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలోని నిత్యం బిజిగా ఉండే కేపీ రోడ్లో పెట్రోలింగ్ చేస్తున్న సీఆర్పీఎఫ్ పోలీసులపై టెర్రరిస్టులు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KdFvzl
కశ్మీర్లో మరోసారి కాల్పులకు తెగబడ్డ తీవ్రవాదులు..5గురు సీర్పీఎఫ్ జవాన్లు మృతి..5గురికి గాయాలు
Related Posts:
ఇంకొన్ని గంటల్లో కాబుల్ ఎయిర్పోర్ట్ వద్ద మరో నరమేధం: జో బైడెన్ హెచ్చరికవాషింగ్టన్: ఇస్లామిక్ దేశం ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల దురాక్రమణలోకి వెళ్లినప్పటి నుంచీ- ప్రపంచ దేశాలు ఏదైతే జరక్కూడదని భావిస్తోన్నాయో.. అలాంటి పరిస్థితులే … Read More
ఒకవేళ నేనే మీ అధ్యక్షుడిగా ఉండివుంటే.. కాబూల్ దాడులు జరిగేవి కావు: డొనాల్డ్ ట్రంప్వాషింగ్టన్: ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్లోని అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద జరిగిన జంట పేలుళ్లలో 170 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 200 మందికిపైగా గాయాల… Read More
కాబూల్ విమానాశ్రయం జంట పేలుళ్లకు బాధ్యత మాదే: ఆత్మాహుతుడి ఫొటో రిలీజ్ చేసిన ఐఎస్కాబూల్: తాలిబన్లు అనుమానించినట్లుగానే ఐఎస్ ఉగ్రవాదులే ఆప్ఘాన్ రాజధాని కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద జంట పేలుళ్లకు పాల్పడినట్లు తేలిపోయింది. స్వయం… Read More
ఆప్ఘాన్ పరిస్థితులపై నిశితంగా పరిశీలిస్తున్నాం, మెజార్టీ భారతీయులను తరలించాం: తాలిబన్లపై భారత్న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్లోని మెజార్టీ భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చినట్లు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. తాలిబన్ల స్వ… Read More
అన్ని విషయాలూ తెలుసు: సీఎం ఉద్ధవ్ థాక్రే, శివసేనకు నారాయణ్ రాణే వార్నింగ్ముంబై: బెయిల్పై విడుదలైన మూడు రోజులకు కేంద్రమంత్రి నారాయణ్ రాణే మరోసారి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే, శివసేన నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు… Read More
0 comments:
Post a Comment