టీడీపీలో అధినేత చంద్రబాబు..ఆయన తనయుడు లోకేశ్ తరువాత రెండు స్థానాలు ఆ ఇద్దరివే. టీడీపీ అధినేతతో వ్యక్తిగతంగా..ఆర్దికంగా..రాజకీయంగా వారి బంధం ఈనాటిది కాదు. చంద్రబాబు కోటరీ ముఖ్యులు. ఇప్పుడు ఆ ఇద్దరే టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరేందుకు కీ రోల్ తీసుకున్నట్లు తెలుస్తోంది. వారిని బీజేపీ కొంత కాలంగా టార్గెట్ చేసింది. వారు బీజేపీకి సరెండర్ అయ్యారనేది
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WPfTL3
చంద్రబాబుతో దూరం సాధ్యమేనా : బాబు రహస్య చిట్టా విప్పుతారా: సుజనా...రమేష్ బీజేపీలో ఉండగలరా.
Related Posts:
కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్...రాఫెల్ కేసులో మరోసారి విచారణకు ఓకేన్యూఢిల్లీ: ఎన్నికలకు ముందు కేంద్రానికి షాక్ తగిలింది. దేశాన్ని కుదిపేస్తోన్న రాఫెల్ కేసుకు సంబంధించి దాఖలైన రివ్యూ పిటిషన్లపై అభ్యంతరం తెలుపుతూ విచార… Read More
పదండి ఓటేద్దాం! ఆన్లైన్లో ఓటర్ స్లిప్పులు, పోలింగ్ బూత్ వివరాలుసార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి దశ పోలింగ్కు సర్వం సిద్ధమైంది. గురువారం తెలంగాణలో 17, ఏపీలో 25 పార్లమెంటు, 175 అసెంబ్లీ నియోజకవర్గల్లో పోలింగ్ జరగన… Read More
వెరైటీ : దొంగ కిడ్నాప్.. వాడు దోచింది వీళ్లు కాజేశారు..!హైదరాబాద్ : సమాజంలో కొందరి తీరు వింతగా ఉంటుంది. ఈజీ మనీ కోసం వెంపర్లాడుతూ.. కష్టపడి పనిచేయడం కష్టమనుకుంటారు. ఏ పుట్టలో ఏముందో అన్నట్లు.. ఎక్కడ డబ్బు క… Read More
విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ ...టోల్ పన్నులు రద్దు చెయ్యాలంటూ పంతంగి టోల్ ప్లాజాపై దాడిఏపీలో ఎన్నికల పండుగకు పయనమయ్యారు తెలంగాణా రాష్ట్రంలోని హైదరాబాద్ కేంద్రంగా నివాసం ఉంటున్న , పని చేస్తున్న లక్షలమంది ప్రజలు. ఎన్నికల నేపథ్యంలో ఓటువేయడా… Read More
నేడే అమేథీలో రాహుల్ నామినేషన్..! భారీ రోడ్ షో కి కసరత్తు చేస్తున్న నేతలు..!!లక్నో/హైదరాబాద్ : దక్షిణ భారత దేశంలో ప్రచారం ఓ కొలిక్కి రావడంతో జాతీయ రాజకీయ నేతల ఇప్పుడు ఉత్తర భారతం పై ద్రుష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. ఉత్త… Read More
0 comments:
Post a Comment