టీడీపీలో అధినేత చంద్రబాబు..ఆయన తనయుడు లోకేశ్ తరువాత రెండు స్థానాలు ఆ ఇద్దరివే. టీడీపీ అధినేతతో వ్యక్తిగతంగా..ఆర్దికంగా..రాజకీయంగా వారి బంధం ఈనాటిది కాదు. చంద్రబాబు కోటరీ ముఖ్యులు. ఇప్పుడు ఆ ఇద్దరే టీడీపీ ఎంపీలు బీజేపీలో చేరేందుకు కీ రోల్ తీసుకున్నట్లు తెలుస్తోంది. వారిని బీజేపీ కొంత కాలంగా టార్గెట్ చేసింది. వారు బీజేపీకి సరెండర్ అయ్యారనేది
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WPfTL3
Thursday, June 20, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment