Wednesday, June 12, 2019

రాజ‌న్న బ‌డిబాట కానుక‌:గ‌్రామాల్లో ప‌్ర‌భుత్వ పాఠ‌శాల విద్యార్థుల‌కు ప్ర‌త్యేక బ‌స్సులు..ఉచిత రవాణా?

అమ‌రావ‌తి: రాష్ట్రంలో ప్ర‌భుత్వ పాఠ‌శాలల‌కు పూర్వ వైభ‌వాన్ని తీసుకుని వ‌చ్చే దిశ‌గా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సార‌థ్యంలో ఏర్పాటైన ప్ర‌భుత్వం మ‌రో అడుగు వేయ‌బోతోంది. గ్రామాల్లో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో చ‌దివే విద్యార్థుల కోసం ప్ర‌త్యేకంగా బ‌స్సుల‌ను ఏర్పాటు చేయాల‌ని భావిస్తోంది. ప్రైవేటు స్కూళ్లు, విద్యాసంస్థ‌ల త‌ర‌హాలోనే ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో చదువుకునే విద్యార్థులకు ఉచిత ర‌వాణా

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IFmRxn

Related Posts:

0 comments:

Post a Comment