కోల్కత : బీజేపీపై ఓ రేంజ్లో ఫైరయ్యారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో దీదీ అపారకాళీల కేంద్రప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రభుత్వం బెంగాల్పై పగబట్టిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా విద్యాసాగర్ కాలేజీలో ప్రముఖ సంఘ సంస్కర్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత .. మోడీ, అమిత్ షాలపై నిప్పులు చెరిగారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IAzFov
బెంగాల్ ఆట బొమ్మ కాదు : మోడీ, షాపై దీదీ నిప్పులు
Related Posts:
t pcc race: నేను లేను.. వ్యవసాయ చట్టాలపై కూడా చిన్నారెడ్డి పెదవి విరుపుటీ పీసీసీ చీఫ్ ఎంపిక హైకమాండ్కు కూడా కత్తిమీద సాములా మారింది. కొత్త అధినేత ఎవరో సీల్డ్ కవర్ ప్రిపేర్ అయినా.. వెల్లడించడం లేదు. ఇటు నేతలు కూడా తమ శక్త… Read More
గ్రేటర్ కౌన్సిల్ సమావేశపరచండి.. బీజేపీ నేతల డిమాండ్ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ వెంటనే సమావేశ పరచాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. ట్యాంక్ బండ్ పై గ… Read More
జనవరి 1 నుంచి స్కూల్స్ రీఓపెనింగ్ -స్ట్రెయిన్ వైరస్పై ప్రచారాలు నమ్మొద్దన్న విద్యా మంత్రికరోనా మహమ్మారిని డీల్ చేసే విషయంలో తొలి నుంచీ దూకుడుగా వ్యవహరిస్తోన్న కర్ణాటక ప్రభుత్వం స్కూళ్ల రీఓపెనింగ్ అంశంలోనూ అదే తీరును ప్రదర్శిస్తోంది. కర్ణాట… Read More
వామ్మో.. ఇదేం విచిత్రం.. గ్యాంగ్స్టార్ ఫోటోలతో పోస్టల్ స్టాంప్.. తప్పు ఎక్కడ జరిగిందంటే..?పోస్టల్ స్టాంప్.. ఆయా సందర్భాన్ని బట్టి విడుదల చేస్తారు. అదీ జాతి కోసం త్యాగం చేస్తేనే వర్తిస్తోంది. చిన్న, చితక పనులు చేసినా.. ప్రస్తుత నేతలకు దాదాపు… Read More
డిసెంబర్ 30న రైతులతో కేంద్రం చర్చలు -సర్కారు ప్రతిపాదనకు సంఘాలు ఒకే -ఫలితంపై ఉత్కంఠసంస్కరణ పేరిట కేంద్రంలోని మోదీ సర్కార్ తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వాపస్ తీసుకోవాలనే డిమాండ్ తో రైతులు చేస్తోన్న నిరసనలు సోమవారంతో 33వ రోజుకు చేరాయి.… Read More
0 comments:
Post a Comment