కోల్కత : బీజేపీపై ఓ రేంజ్లో ఫైరయ్యారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో దీదీ అపారకాళీల కేంద్రప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రభుత్వం బెంగాల్పై పగబట్టిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా విద్యాసాగర్ కాలేజీలో ప్రముఖ సంఘ సంస్కర్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత .. మోడీ, అమిత్ షాలపై నిప్పులు చెరిగారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IAzFov
బెంగాల్ ఆట బొమ్మ కాదు : మోడీ, షాపై దీదీ నిప్పులు
Related Posts:
ఏపీలో మరోసారి భారీగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు: కొత్త మరణాలు లేవుఅమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనావైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. లాక్డౌన్ నిబంధనల సడలింపు అనంతరం కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్ర… Read More
ఏపీలో సచివాలయ ఉద్యోగార్ధులకు గుడ్ న్యూస్- రాతపరీక్షల తేదీలపై క్లారిటీ..ఏపీలో ఖాళీగా ఉన్న సచివాలయ ఉద్యోగాల భర్తీకి త్వరలో రాతపరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన రాతపర… Read More
వైఎస్ జగన్ ఆశయాన్ని నెరవేర్చిన బీజేపీ సర్కార్: ఆ రాష్ట్రంలో ఇక రెండు రాజధానులు: గెజిట్డెహ్రాడూన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దార్శనికతకు, ముందచూపునకు ఉదాహరణగా నిలిచే ఉదంతం ఇది. ఒక రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే ఆ రాష్ట్రం… Read More
శ్రీవారి ఆస్తులపై టీటీడీ ఛైర్మన్ మరో కామెంట్: ఆ దిశగా కసరత్తు చేస్తున్నామంటూ: అన్ని వివరాలూతిరుపతి: తమిళనాడులో అన్యాక్రంతమౌతున్నాయని అనుమానిస్తోన్న శ్రీవారికి చెందిన నిరర్థక ఆస్తుల అమ్మకం వ్యవహారంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిపై తీవ్… Read More
పత్తిత్తుల్లా కేసీఆర్,కేటీఆర్ ల మాటలు .. ప్రజల ముందు తేల్చుకుందాం రండి : రేవంత్ రెడ్డి సవాల్కాంగ్రెస్ పార్టీ నేత, ఫైర్ బ్రాండ్ మల్కాజిగిరి ఎంపీ ,టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ పై, కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర… Read More
0 comments:
Post a Comment