Tuesday, June 11, 2019

బెంగాల్ ఆట బొమ్మ కాదు : మోడీ, షాపై దీదీ నిప్పులు

కోల్‌కత : బీజేపీపై ఓ రేంజ్‌లో ఫైరయ్యారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో దీదీ అపారకాళీల కేంద్రప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రభుత్వం బెంగాల్‌పై పగబట్టిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా విద్యాసాగర్ కాలేజీలో ప్రముఖ సంఘ సంస్కర్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత .. మోడీ, అమిత్ షాలపై నిప్పులు చెరిగారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IAzFov

Related Posts:

0 comments:

Post a Comment