కోల్కత : బీజేపీపై ఓ రేంజ్లో ఫైరయ్యారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో దీదీ అపారకాళీల కేంద్రప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బీజేపీ ప్రభుత్వం బెంగాల్పై పగబట్టిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా విద్యాసాగర్ కాలేజీలో ప్రముఖ సంఘ సంస్కర్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత .. మోడీ, అమిత్ షాలపై నిప్పులు చెరిగారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IAzFov
బెంగాల్ ఆట బొమ్మ కాదు : మోడీ, షాపై దీదీ నిప్పులు
Related Posts:
లోకసభ ఎన్నికలు 2019 : అనంతపురం నియోజకవర్గం గురించి తెలుసుకోండిఅనంతపురం ... ఆంధ్రప్రదేశ్లో వైశాల్యపరంగా అతి పెద్ద జిల్లా .దీని చరిత్ర కూడా ఘనమైనదే. వారసత్వ సంపదకూ, దట్టమైన పచ్చని చెట్లు, ఎత్తైన కొండల నడుమ నుంచి జ… Read More
జనసేనలో జగడం: క్రమంగా పార్టీని వీడుతున్న నేతలు..తాజగా టెక్కలి నేత పార్టీకి గుడ్బైటెక్కలి: జనసేన పార్టీలో కొత్తగా నేతలు చేరకపోగా ఉన్న నేతలే పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే పలువురు నాయకులు జనసేన పార్టీలో ఉండి ఆ పార్టీ జెండా మోసి చివర… Read More
ప్రచారం లో పవన్ ను టార్గెట్ చేస్తున్న షర్మిల ... పవన్ కళ్యాణ్ జనసేనను టీడీపీలో కలిపేస్తారుఏపీలో ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రధాన పార్టీల నాయకులు హోరాహోరీగా ప్రచార పర్వాన్ని నిర్వహిస్తున్నారు. ఒక పక్క టిడిపి కోసం జాతీయ నాయక… Read More
పవన్ కోసం రంగంలోకి దిగనున్న మాయావతి .. ప్రచార షెడ్యూల్ ఇదేపోలింగ్ కు ఎంతో సమయం లేదు. దీంతో అన్ని పార్టీలు ప్రచార వేగాన్ని పెంచాయి. ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ గా చేసుకుని దూకుడు చూపిస్తున్నాయి. మాట తూటాలు పె… Read More
అయ్యో: కర్ణాటకకు కాదు కర్ణాటాటా, కాంగ్రెస్ కు టాటా చెప్పండి, జేడీఎస్ విలీనం అయ్యిందా, బీజేపీ!బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ నాయకులు పప్పులో కాలేశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్న బహిరంగ సభా సమావేశంలో ఏర్పాటు చేసిన బ్… Read More
0 comments:
Post a Comment