Monday, June 3, 2019

జేసీ సంచ‌ల‌నం : ఇది జ‌గ‌న్ సునామీ..బాబుకు చెప్పాను: నా కుమారుడు వైసీపీలోకి వెళ్తే ....!

నాలుగున్నార ద‌శాబ్దాల రాజ‌కీయ జీవితానికి జేసీ దివాక‌ర్ రెడ్డి గుడ్‌బై చెప్పారు. తాజా ఎన్నిక‌ల ఫ‌లితాలు జ‌గ‌న్ సునామీ అని వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబు మార్చుకోవాల్సిన అంశాల గురించి ఆయ‌న‌కే చెప్పాన‌ని..ఆయ‌న మార‌లేద‌ని చెప్పుకొచ్చారు. ఇక‌, జ‌గ‌న్ ఢిల్లీలో ప్ర‌ధాని గురించి నిజాయితీగా మాట్లాడారని అభినందించారు. త‌న కుమారుడి రాజ‌కీయ భ‌విష్య‌త్ మీద కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. ప‌వ‌న్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ie28QR

Related Posts:

0 comments:

Post a Comment