నాలుగున్నార దశాబ్దాల రాజకీయ జీవితానికి జేసీ దివాకర్ రెడ్డి గుడ్బై చెప్పారు. తాజా ఎన్నికల ఫలితాలు జగన్ సునామీ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు మార్చుకోవాల్సిన అంశాల గురించి ఆయనకే చెప్పానని..ఆయన మారలేదని చెప్పుకొచ్చారు. ఇక, జగన్ ఢిల్లీలో ప్రధాని గురించి నిజాయితీగా మాట్లాడారని అభినందించారు. తన కుమారుడి రాజకీయ భవిష్యత్ మీద కీలక వ్యాఖ్యలు చేసారు. పవన్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ie28QR
జేసీ సంచలనం : ఇది జగన్ సునామీ..బాబుకు చెప్పాను: నా కుమారుడు వైసీపీలోకి వెళ్తే ....!
Related Posts:
కర్ణాటక ప్రజలు నన్ను క్షమించాలి... నాకు సీఎం పదవి అవసరం లేదు... సభలో కుమారస్వామికర్ణాటక అసెంబ్లీలో మరి కాసెపట్లో విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్న సీఎం కుమార స్వామీ సభలో ఉద్వేగపూరితమైన ప్రసంగం చేశారు. తన వల్ల ఎమైన తప్పులు జరిగి ఉంటే ప… Read More
200 కోట్ల లొల్లేంది హరీషన్నా.. ఆనాడు 'వైఎస్ఆర్' మీద అరిస్తిరి.. ఈనాడు \"కేసీఆర్\" అదే దారిలో..!హైదరాబాద్ : తెలంగాణలో కొత్త చర్చ మొదలైంది. 200 కోట్ల రూపాయల చుట్టూ కథ నడుస్తోంది. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన సొంతూరు చింతమడకకు కేటాయించ… Read More
శివుడిలా తేజ్ ప్రతాప్.. ఇదివరకు శ్రీ కృష్ణుడి రూపంలోనూ ...పాట్నా : మనకు విష్ణువు, శివుడు తెలుసు. వారు భగవంతులు, కానీ ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా వారి వేషదారణలో కనిపి… Read More
జగన్ శాసిస్తాడు..స్పీకర్ పాటిస్తాడు: అసెంబ్లీని పులి వెందుల పంచాయితీ చేసారు : చంద్రబాబు ఫైర్..ప్రతిపక్ష నేత చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ పై ఫైర్ అయ్యారు. ఆయన ఇచ్చిన హామీలనే ప్రస్తావిస్తే సస్పెండ్ చేస్తారా అని నిలదీసారు. ఒక బీసీ నేతను … Read More
ఆ గది కలిసొచ్చింది.. సభలో కుమారస్వామిబెంగళూరు : బలపరీక్ష సందర్భంగా కర్ణాటక సీఎం చేసిన పనుల గురించి వివరించారు. ఈ సందర్భంగా కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తాను ఉన్న ప్రాంతాన్ని ప్రత్యేకంగా … Read More
0 comments:
Post a Comment