నాలుగున్నార దశాబ్దాల రాజకీయ జీవితానికి జేసీ దివాకర్ రెడ్డి గుడ్బై చెప్పారు. తాజా ఎన్నికల ఫలితాలు జగన్ సునామీ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు మార్చుకోవాల్సిన అంశాల గురించి ఆయనకే చెప్పానని..ఆయన మారలేదని చెప్పుకొచ్చారు. ఇక, జగన్ ఢిల్లీలో ప్రధాని గురించి నిజాయితీగా మాట్లాడారని అభినందించారు. తన కుమారుడి రాజకీయ భవిష్యత్ మీద కీలక వ్యాఖ్యలు చేసారు. పవన్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ie28QR
జేసీ సంచలనం : ఇది జగన్ సునామీ..బాబుకు చెప్పాను: నా కుమారుడు వైసీపీలోకి వెళ్తే ....!
Related Posts:
కార్పొరేటర్ కాలర్ పట్టిన మహిళ - ఇళ్లు మునిగి ఇక్కట్లతో ఆగ్రహం - హైదరాబాద్కు భారీ వర్ష సూచనహైదరాబాద్ లో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం దాకా కురిసిన భారీ వర్షాల ధాటికి పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గురువారం నాటి వర్షాలకు వరదలో మునిగిపోయిన ల… Read More
కరోనా బారినపడి పూర్ణియా పోలీస్ ఐజీ కన్నుమూతలక్నో: కరోనా మహమ్మారి సామాన్య ప్రజలతోపాటు రాజకీయ, సినీప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అధికారులనూ వదిలిపెట్టడం లేదు. తాజాగా, బీహార్ రాష్ట్రానికి చెందిన పో… Read More
మీసా భారతి ఎక్కడ? ఎన్నికల ప్రచారంలో కనిపించని లాలూ తనయ - తేజస్వీ ఇమేజ్ కోసమేనా?మరో పది రోజుల్లో బీహార్ ఎన్నికల మొదటి దశ పోలింగ్ జరుగనుంది.. రాష్ట్రయ జనతాదళ్(ఆర్జేడీ) స్టార్ క్యాంపెయిన్ల జాబితాలో ఆమె పేరు కూడా ఉంది.. అయినాసరే లాలూ… Read More
నాసా అపూర్వ ప్రయోగం: చందమామపై 4జీ మొబైల్ నెట్వర్క్: నోకియాకు కాంట్రాక్ట్: విలువెంతో తెలుసా?వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) మరో అద్భుత ప్రయోగానికి తెర తీసింది. చందమామపై కనీవినీ ఎరుగని ప్రయోగాన్ని చేపట్టబోతోంది. చంద్రుడిపై భ… Read More
సునీల్ నరైన్ రీఎంట్రీ: బౌలింగ్ యాక్షన్ ఓకే: వార్నింగ్ లిస్ట్ నుంచి క్లియర్: కోల్కత కదనోత్సాహంఅబుధాబి: కోల్కత నైట్ రైడర్స్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 … Read More
0 comments:
Post a Comment