Wednesday, June 5, 2019

చేదు క‌బురు: నైరుతి దోబూచులు: తీరాన్ని తాక‌డానికి 96 గంట‌లు!

తిరువ‌నంత‌పురం: నైరుతి రుతు ప‌వ‌నాల రాక‌లో మ‌రింత జాప్యం చోటు చేసుకోనుంది. ఈ నెల 6వ తేదీ నాటికి నైరుతి రుతు ప‌వ‌నాలు కేర‌ళ తీరాన్ని తాకుతాయ‌ని భార‌త వాతావ‌ర‌ణ శాఖ అంచ‌నా వేసింది. వారి అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేశాయి నైరుతి రుతు ప‌వ‌నాలు. రుతు ప‌వ‌నాల రాక‌లో మ‌రింత జాప్యం ఏర్ప‌డ‌నుంది. ఈ నెల 8వ

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WJOFtr

Related Posts:

0 comments:

Post a Comment