ఢిల్లీ/హైదరాబాద్ : ఈనెల 17నుండి అంటే రేపటి సోమవారం నుండి పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి.ఈ సమావేశాలు రేపు మొదలై జూలై 26న ముగియనున్నాయి. మోడీ రెండోసారి ప్రధాని అయ్యాక,పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆధ్వర్యంలో ఇవాళ ఉదయం 11 గంటలకు అఖిలపక్ష భేటీ సమావేశమయ్యింది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి భేటీలో పార్లమెంట్ సమావేశాలు గురించి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IjeqbM
రేపటి నుండి పార్లమెంట్ సమావేశాలు..! 20న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం..!!
Related Posts:
బాబాయిలూ.. బండి తీసుకోండి -రూ.42వేల ట్రాఫిక్ జరిమాన కట్టలేక చివరికిలా..పాండమిక్ దెబ్బకు ఖజానాలు కుదేలైపోవడంతో అన్ని రాష్ట్రాలూ ట్రాఫిక్ ఉల్లంఘన చలాన్ల రేట్లను భారీగా పెంచేశాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇటీవలే అమల్లోకి వచ్చిన కొత్త… Read More
ఏపీకి శుభాకాంక్షల వెల్లువ: రాష్ట్రపతి, ప్రధాని సహా: కాంగ్రెస్ నేతలు సైతం: కృషికి మారుపేరుగాఅమరావతి: రాష్ట్రావతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ స్థాయిలో పలువురు ప్రముఖులు రాష్ట్ర ప్రజలు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. రాష్ట్రపతి రామ్న… Read More
డొనాల్డ్ ట్రంప్ కోటలో బిడెన్ పాగా? అప్పర్ మిడ్ ఈస్ట్ రాష్ట్రాల్లో మారిన గాలి: లీడ్లో జోవాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇక అట్టే సమయం లేదు. ఇంకో రెండు రోజులే. ఈ నెల 3వ తేదీన తమ దేశాధ్యక్షుడిని ఎన్నుకోబోతున్నారు అమెరికన్లు. ప్రస్తుత … Read More
అవినీతి సీఎం ముందు మోకరిల్లారు -బీజేపీపై చిరాగ్ పాశ్వాన్ ఫైర్ -నితీశ్కు ఒక్క ఓటూ పడదంటూబీహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత ప్రచారం ఆదివారంతో ముగియనుండటంతో అన్ని పార్టీలూ ప్రచార జోరును పెంచాయి. కేంద్రంలోని ఎన్డీఏలో కొనసాగుతూ.. బీహార్ లో మా… Read More
కరోనా:దేశంలో కొత్తగా 47వేల కేసులు -భారత్లోనూ సెకండ్ వేవ్ భయం11 నెలలుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న కరోనా వైరస్.. రెండో అత్యున్నత దశకు చేరింది. యూరప్, అమెరికాలో సెకండ్ వేవ్ స్పష్టంగా కనిపించడంతో పలు దేశాలు తిర… Read More
0 comments:
Post a Comment