బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి, దివంగత సీఎస్. శివళ్ళి మృతికి కాంగ్రెస్- జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం కారణం అంటూ మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే బళ్లారి శ్రీరాములు సంచలన వ్యాఖ్యలు చేశారు. బళ్లారి శ్రీరాములు వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. బళ్లారి శ్రీరాములు మీద కుందగోళ్ ఎన్నికల అధికారి ఫిర్యాదు చెయ్యాలని కాంగ్రెస్ నాయకులు నిర్ణయించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VsSi75
బళ్లారి శ్రీరాములు VS త్రిబుల్ షూటర్: ఉప ఎన్నికల ఫైట్, ఈసీకి ఫిర్యాదు చెయ్యాలని కాంగ్రెస్ !
Related Posts:
ఏపీలో తగ్గిన తాజా కరోనా కేసులు: 3 లక్షలకు చేరువలో, కోలుకున్నవారూ ఎక్కువేఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిస్తోంది. ఎందుకంటే.. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 6780 కరోనా పాజిటివ్ క… Read More
జగన్ వచ్చాకే ఏపీలో ఆర్ధిక స్వాతంత్ర్యం : డిప్యూటీ సీఎం నారాయణస్వామిఏపి డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఏపీలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు .దేశానికి స్వాతంత్రం వచ్చి 73 ఏళ్లు గడుస్తున్నా , ఏపీక… Read More
అమీన్ పూర్ అనాధాశ్రమంలో మైనర్ బాలికపై అత్యాచారం కేసు: ఆశ్రమంలోనే నిందితుల రహస్య విచారణసంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ అనాధాశ్రమంలో మైనర్ బాలికకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసిన ఘటనకు సంబంధించి కేసు విచారణ బాధ్యతను ఉమెన్స్ సెక్యూరిటీ వింగ… Read More
కరోనా నేపథ్యంలో ఎన్నికలు వాయిదా.. అక్టోబర్లోనే..!కరోనావైరస్ను విజయవంతంగా ఎదుర్కొన్న దేశంగా రికార్డు సృష్టించిన న్యూజిలాండ్ దేశం...ఈ మహమ్మారిని నియంత్రించేందుకు మరో నిర్ణయం తీసుకుంది ఆ దేశ ప్రభుత్వం.… Read More
జగన్ను వెనకేసుకొస్తూనే అసాంఘిక శక్తులంటూ రఘురామ కృష్ణరాజు ఫైర్, ఆ ఎంపీనే టార్గెట్అమరావతి: సొంత పార్టీ, ప్రభుత్వంపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణరాజు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏ… Read More
0 comments:
Post a Comment