ఆంధ్రా ఆక్టోపస్ ఏపీలో ఎన్నికల ఫలితాల పైన తన అంచనాలను చెప్పేసారు. ఏపీలో తిరిగి సైకిల్ కోరుకుంటున్నార ని తేల్చారు. తెలంగాణ ప్రజలు అక్కడ మిగులు బడ్జెట్ కాబట్టి కారు కోరుకున్నారు..ఇక్కడ లోటు బడ్జెట్ కారణంగా ఏపీ ప్రజలు సైకిల్ వైపే మొగ్గు చూపారని విశ్లేషించారు. మూడు పార్టీలకే ఏపీ ప్రజలు 95 శాతం ఓట్లు వేసారని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HuzA6J
తేల్చేసిన లగడపాటి: ఏపీలో టీడీపీదే అధికారం.. తెలంగాణలో కారు హావా.. కాని.. అంటూ ట్విస్ట్..!
Related Posts:
ఇది ట్రయిలర్ మాత్రమే ఇంకా చాలా సినిమా ఉంది .. రివర్స్ టెండరింగ్ పై మంత్రి అనీల్పోలవరం రివర్స్ టెండర్ల ద్వారా 58 కోట్ల రూపాయల ఆదా అయ్యిందని, ఇక రివర్స్ టెండరింగ్ ప్రక్రియను కొనసాగిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యా… Read More
బోటు ప్రమాదం : బోటు యజమానితో సహ ముగ్గురి అరెస్ట్ , బోటులో మొత్తం 67 మంది : జిల్లా ఎస్పీతూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు పడవ ప్రమాదానికి అసలు కారణాన్ని తూర్పు గోదావరి జిల్లా పోలీసు అధికారులు తెలిపారు. బోటును నడిపే డ్రైవర్క… Read More
మహారాష్ట్ర.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల : హుజూర్ నగర్ కూ ఉప ఎన్నిక..!!కేంద్ర ఎన్నికల సంఘం మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. అదే విధంగా తెలంగాణలో పీసీపీ చీఫ్ ఉత్తంకుమార్ రెడ్డి ఎంపీగా గెలవటంతో ఖా… Read More
బోటు ప్రమాదంపై సమీక్షతో సరిపోతుందా ? ఆ ఫోటోలు ఎందుకు బయటపెట్టలేదని హర్షకుమార్ సంచలనంతూర్పు గోదావరి జిల్లా కచ్చులూరులో బోటు ప్రమాద సంఘటనపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి హర్ష కుమార్ బోటు బయటికి తీయడం అధికారులకు మంత్రులకు ఇష్టంలేదని … Read More
మాజీ ఎంపీ శివప్రసాద్ చనిపోలేదు..! తప్పుడు వార్తలు ఆపాలంటున్న కుటుంబ సభ్యులు..!!అమరావతి/హైదరాబాద్ : తెలుగు మీడియాకు తొందరెక్కువైనట్టు కనిపిస్తోంది. కొన్ని వార్తలను నిర్ధారించుకోకుండానే ప్రసారం చేస్తూ ప్రేక్షకులను తప్పుదోవ పట్టిస్త… Read More
0 comments:
Post a Comment