ఆంధ్రా ఆక్టోపస్ ఏపీలో ఎన్నికల ఫలితాల పైన తన అంచనాలను చెప్పేసారు. ఏపీలో తిరిగి సైకిల్ కోరుకుంటున్నార ని తేల్చారు. తెలంగాణ ప్రజలు అక్కడ మిగులు బడ్జెట్ కాబట్టి కారు కోరుకున్నారు..ఇక్కడ లోటు బడ్జెట్ కారణంగా ఏపీ ప్రజలు సైకిల్ వైపే మొగ్గు చూపారని విశ్లేషించారు. మూడు పార్టీలకే ఏపీ ప్రజలు 95 శాతం ఓట్లు వేసారని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2HuzA6J
Sunday, May 19, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment