Sunday, May 19, 2019

జనం నుంచి గుహల్లోకి..! ధ్యానంలో దేశ్ కీ నేత..!!

డెహ్రాడూన్/హైదరాబాద్ : ఎన్నికలు, ప్రచారం, ఉపన్యాసాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, ప్రయాణాలు రాజకీయం అంటే ఈ అంశాలన్నీ నాయకులను ఉక్కిబిక్కిరి చేస్తుంటాయి. సంవత్సరం అంతా చదివిన విద్యార్థులకు వేసవి సెలవులు ఎలా ఉపశమనంగా ఉంటాయో ప్రచారం పర్వం ముగిసిన తర్వాత రాజకీయ నాయకులకు కూడా అలాగే ఉంటుంది. అందులో భాగంగానే బడా నేతల దగ్గర నుండి చోటా నేతల

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2YEXkut

Related Posts:

0 comments:

Post a Comment