దేశంలో సంపూర్ణ మెజారీటీ సాధించడంతో ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు పావులు కదుపుతుంది. ఈనేపథ్యంలో ఉగ్రవాద కార్యకాలపాలు చేపట్టిన పలు సంస్థలు నిషేధించిన కేంద్రం మరోసారి పదవి చేపట్టడానికి ముందు తీవ్రవాద సంస్థలపై నిషేధించింది.ముఖ్యంగా పశ్చిమ బెంగాల్,అస్సాం, త్రిపుర రాష్ట్ర్రాల సరిహద్దుల్లో తీవ్రవాద కార్యకలపాపలు నిర్వహిస్తున్న'' జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ '' అనే తీవ్రవాద సంస్థను నిషేధిస్తుంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2M5SPaQ
ఉగ్రవాదంపై ఉక్కుపాదం మరో తీవ్రసంస్థ నిషేధం...
Related Posts:
ఒక్కరు కాదు .. ఇద్దరు కాదు ... 50 మంది అన్నలు, వీరుడి చెల్లె పెళ్లి చేసిన జవాన్లుససరాం : తనతో పేగు తెంచుకొన్న సోదరుడు లేడు. ఆ లోటు పూడ్చలేం. కానీ పెళ్లి నిశ్చయమైంది. వివాహ క్రతువు జరుగుతుంది. ఇంతలో ఒకరు కాదు .. కాదు ఇద్దరు కాదు 50 … Read More
కాళేశ్వరంతో కష్టాలు తెచ్చారు..! తెలంగాణ గ్రామీణ ప్రజల్లో అసంతృప్తి..!!హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు తుది ఘట్టానికి చేరుకుంది. ఈ నెల 21న దేశంలోని అతిరథ మహానేతల చేతుల మీద… Read More
జవాన్లు, ఉగ్రవాదుల మధ్య భీకర కాల్పులు .. మేజర్ మృతి, నలుగురికి గాయాలు ..శ్రీనగర్ : సరిహద్దులో పాపిస్థాన్ ఉగ్ర మూకలు రెచ్చిపోతున్నారు. యధేచ్చగా కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్నారు. భారత జవాన్లు లక్ష్యంగా దాడికి … Read More
కూరగాయల మార్కెట్ లో రాజవంశస్తులు, చరిత్రలో మొదటి సారి, వెనకడుగు వేసిన వ్యాపారులు !మైసూరు: మైసూరు రాజవంశస్తులు యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడయార్ ఆయన భార్య త్రిషికా కుమారితో కలిసి మైసూరు నగరంలోని దేవరాజ్ మార్క్ ట్ లో ఆకస్మికంగా ప్రత్యక్… Read More
సాద్వీ మరో కాంట్రవర్సీ : ఎంపీగా ప్రమాణం చేసేప్పుడు గురువు పేరు, విపక్ష సభ్యుల అభ్యంతరంన్యూఢిల్లీ : సాద్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ .. వివాదాస్పదాలకు కేంద్ర బిందువు. ఎన్నికల్లో ప్రచారం నుంచి మొత్తం సాద్దీ చుట్టే రాజకీయ విమర్శలు జరిగాయి. ఎన్ని… Read More
0 comments:
Post a Comment