Saturday, May 25, 2019

ఉగ్రవాదంపై ఉక్కుపాదం మరో తీవ్రసంస్థ నిషేధం...

దేశంలో సంపూర్ణ మెజారీటీ సాధించడంతో ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు పావులు కదుపుతుంది. ఈనేపథ్యంలో ఉగ్రవాద కార్యకాలపాలు చేపట్టిన పలు సంస్థలు నిషేధించిన కేంద్రం మరోసారి పదవి చేపట్టడానికి ముందు తీవ్రవాద సంస్థలపై నిషేధించింది.ముఖ్యంగా పశ్చిమ బెంగాల్,అస్సాం, త్రిపుర రాష్ట్ర్రాల సరిహద్దుల్లో తీవ్రవాద కార్యకలపాపలు నిర్వహిస్తున్న'' జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ '' అనే తీవ్రవాద సంస్థను నిషేధిస్తుంది.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2M5SPaQ

Related Posts:

0 comments:

Post a Comment