మరికొన్ని గంటల్లో ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఏపీలో ప్రధాన పార్టీల్లో టెన్షన్ పీక్స్ కి చేరింది . ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు, లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు ఉదయం ప్రారంభం కానుండగా, గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ నివాసం వద్ద, అలాగే పార్టీ కార్యాలయం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2EkU6Ev
Wednesday, May 22, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment