చెన్నై : ఆన్లైన్ గేమ్స్ ప్రాణాలు తీస్తున్నాయి. ఆడుకుందాం.. రా అంటూ ఊరిస్తూ జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. మరికొన్ని సందర్భాల్లో కాపురాలు కూల్చుతున్నాయి. వాటికి అలవాటుపడుతున్న జనాలు తమ జీవితాలను పణంగా పెడుతున్నారు. ఆన్లైన్ గేమ్స్ వ్యామోహంలో పడి తమను తాము మరచిపోతున్నారు. విలువైన జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. సెల్లు పోయిందంటూ సొల్లు.. చర్చి ఫాదర్కు శఠగోపం.. మొబైల్,
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Jtz6ja
ప్రాణాలు తీస్తున్నాయి.. కాపురాలు కూల్చుతున్నాయి.. ఆన్లైన్ గేమ్స్ చెలగాటం..!
Related Posts:
పుల్వామా దాడి తర్వాత పాక్ సమీపంలో 70కి పైగా వార్షిప్స్: ఐఎన్ఎస్, న్యూక్లియర్ సబ్మెరైన్లు సహా..న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రవాద దాడి అనంతరం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి జైష్ ఏ మహ్మద్ ఉగ్రవాద స్థావరాలను మట్టుబెట్టింది. ఆ త… Read More
ఎన్నికల కోడ్ వర్తిస్తుందే బాలా..! వెడ్డింగ్ కార్డులో మోడీ ప్రస్తావనకు నోటీసులుడెహ్రాడూన్ : పెళ్లిళ్లకు, ఎన్నికల కోడ్ కు సంబంధమేంటి అనుకుంటున్నారా? అవును సంబంధముంది. ఉత్తరాఖండ్ లో జరిగిన ఓ సంఘటన కారణంగా పెళ్లి కొడుకు తండ్రికి ఎన… Read More
ఏడో వికెట్ డౌన్, కేసీఆర్ను కలిసిన కొత్తగూడెం కాంగ్రెస్ ఎమ్మెల్యే: 19 నుంచి 11 తగ్గిన కాంగ్రెస్ బలంహైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి మూడు నెలలు మాత్రమే అవుతోంది. మరోవైపు, సార్వత్రిక ఎన్నికలకు మరో ఇరవై నాలుగు రోజుల సమయం ఉంది. ఈ సమయంలో… Read More
మసూద్ అజహర్ సమస్య పరిష్కారమవుతుంది, నమ్మండి: భారత్కు చైనా రాయబారి హామీన్యూఢిల్లీ: జైష్ ఏ మహ్మద్ తీవ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజహర్ ఇష్యూ త్వరలో పరిష్కారం అవుతుందని చైనా అంబాసిడర్ లూయో ఝావోహుయి ఆదివారం అన్నారు. మసూద్ అజహర్ … Read More
ఆగని వలసలు, టీఆర్ఎస్లోకి కాంగ్రెస్ కీలక నేత: పార్టీలో సముచిత గౌరవంపై కేటీఆర్ హామీహైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి అధికార తెరాసలోకి వలసలు ఆగడం లేదు. ఆదివారం మరో కీలక నేత కారు ఎక్కారు. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు తెరాసలో చే… Read More
0 comments:
Post a Comment