ఏపీలో టీడీపీ ప్రభుత్వమే మరో సారి కొనసాగుతుందా. వైసీపీ అధికారంలోకి వస్తుందా. పవన్ కళ్యాన్ ఆశలు నెరవేరుతాయా. ఏం జరగబోతోంది. కౌంట్డౌన్ మొదలైంది. అభ్యర్దుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. మరి కొద్ది గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవుతున్న వేల..ఏపీలోని మూడు ప్రధాన పార్టీల అధినేతలు అమరావతికి తరలి వస్తున్నారు. అయితే, ఎగ్జిట్ పోల్స్ తరువాత జగన్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VIHrBa
కౌంట్డౌన్ స్టార్ : అమరావతిలో అగ్రనేతలు : జగన్తో పాటు పీకే.. వారి పైనే స్పెషల్ ఫోకస్..!
Related Posts:
కరెంట్ బిల్లుల మొత్తం బకాయి ఒకేసారి చెల్లించాలంటున్న అధికారులు.!కట్టలేమంటున్న సామాన్యులు.!హైదరాబాద్ : కరోనా కష్టకాలంలో తెరమీకు వచ్చిన కరెంటు బిల్లుల చెల్లింపు కష్టాలు సామాన్యుడికి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కరోనా వైరస్ ను కట్టడి చేసే క్రమంలో… Read More
బాబ్రీ మసీదు కూల్చివేత కేసు - ఇంకొద్ది గంటల్లో తీర్పు - నేరపూరిత కుట్ర తేలేనా? - అసలేం జరిగిందంటేస్వాతంత్ర్యం తరువాత దేశంలో రాజకీయ గమనాన్ని మార్చేసిన సంఘటన.. 1992 బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన. దీనికి సంబంధించి రెండు ప్రధాన అంశాల్లో మొదటిదైన భూవివాదం… Read More
వారసుడిని కనాల్సిందే... నాతో ఉండు... కోడలికి మామ లైంగిక వేధింపులు...ఆమెది ప్రేమ వివాహం. ఇద్దరు పిల్లల తల్లి. అయితే కొడుకును కనలేదన్న కారణంతో భర్త తరుచూ వేధించడం మొదలుపెట్టాడు. దీంతో మామయ్యతో చెప్తే కాస్త మందలిస్తాడని భ… Read More
నో వార్.. నో పీస్! ఏ పరిస్థితినైనా ఎదుర్కొంటాం, సిద్ధంగా ఉన్నాం: ఐఏఎఫ్ చీఫ్ భదౌరియాన్యూఢిల్లీ: సరిహద్దుల్లో చైనా ఎలాంటి దుస్సాహాసాలకు పాల్పడినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని భారత వైమానిక దళం(ఐఏఎఫ్) అధిపతి, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కే… Read More
సోనూసూద్కు అరుదైన పురస్కారం: వరించిన అంతర్జాతీయ అవార్డుసోనూసూద్.. ఏ ప్రతిఫలం ఆశించకుండా సహాయ కార్యక్రమాలు చేశారు. దాదాపు 7 వేల పైచిలుకు మందికి హెల్ప్ చేశారు. సోనూ సూద్ చేసిన సాయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవు… Read More
0 comments:
Post a Comment