చంద్రబాబు క్రీడా స్ఫూర్తిలేని ఓ తుంటరి ఆటగాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సత్తెనపల్లి అసెంబ్లీ అభ్యర్థి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. వీవీ ప్యాట్లను లెక్కించాలంటూ విపక్షాలు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో వైసీపీ నేత అంబటి రాంబాబు చంద్రబాబుపై మాటల దాడి చేశారు . విజయవాడ పార్టీ కార్యాలయంలో మీడియాతోమాట్లాడిన
from Oneindia.in - thatsTelugu http://bit.ly/30sJTPU
Wednesday, May 22, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment