Thursday, May 30, 2019

లక్ష లంచం డిమాండ్.. పట్టుబడ్డ జీఎస్‌టీ అధికారి

ముంబై : పన్నులన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ.. కొందరు అధికారుల తీరుతో అభాసుపాలవుతోంది. జీఎస్టీని పర్యవేక్షించాల్సిన అధికారులు అడ్డదారులు తొక్కుతున్నారు. మామూళ్ల మత్తులో జోగుతూ జీఎస్టీ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. అదే క్రమంలో మహారాష్ట్రలోని పుణేలో ఓ అధికారి పట్టుబడటం చర్చానీయాంశమైంది. పురుషుల అందాల పోటీలకు తాను సైతం.. ట్రాన్స్‌జెండర్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2JLC6aO

Related Posts:

0 comments:

Post a Comment