ఢిల్లీ/హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ మరోసారి విమర్శల వర్షం కురిపించారు. ప్రధాని మోదీ తొలిసారిగా నేడు మీడియా సమావేశంలో పాల్గొన్న విషయం తెలిసిందే. అదే సమయంలో రాహుల్ కూడా తన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానిపై విరుచుకుపడ్డారు. దేశంలో ఎన్నికల కమీషన్ ను అడ్డంపెట్టుకుని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2w8UzoM
మోదీ పిరికివాడు..! కాదనుకుంటే తనతో చర్చకు రావాలన్న రాహుల్ గాంధీ..!!
Related Posts:
నేడే ఏపీ బడ్జెట్... జెండర్ బడ్జెట్కు రూపకల్పన... ఏయే రంగాలకు ప్రాధాన్యమివ్వబోతున్నారంటే...ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2021-22 నేడు(మే 19) అసెంబ్లీలో ప్రవేశ పెట్టబడనుంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల కాలానికి రూ.70,983 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జ… Read More
కరోనాతో రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా కన్నుమూత...రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా(89) కరోనాతో కన్నుమూశారు. కొద్దిరోజుల క్రితం కరోనా బారినపడిన ఆయన... ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస వ… Read More
10గం. తర్వాత బయటకొస్తే వాహనం జప్తు... గల్లీలు,కాలనీలపై పోలీసుల ఫోకస్... టైమ్ పాస్ బ్యాచ్లకు చుక్కలే...రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతున్నా కొంతమందికి అదేమీ పట్టట్లేదు. ఉదయం 10 గంటల తర్వాత బయటకు రావొద్దన్న ఆంక్షలను వారు లెక్కచేయట్లేదు. ఏ పనీ లేకపోయినా రోడ… Read More
చెప్పా పెట్టకుండా వెళ్లిపోతున్న కోవిడ్ రోగులు..ఆ ఆస్పత్రి నుంచి 88 మంది...ఎందుకిలా జరుగుతోందిహైదరాబాద్లో కోవిడ్ రోగులకు సేవలందిస్తున్న కింగ్ కోఠి ఆస్పత్రి నుంచి 88 మంది రోగులు చెప్పా పెట్టకుండా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. నెగటివ్ రిపోర్టులు … Read More
నటి తడితడి అందాలు: తుఫాన్లో..అర్ధనగ్నంగా: నేలకూలిన చెట్ల వద్ద హాట్ హాట్ ఫొటోషూట్ముంబై: తౌక్టే తుఫాన్ అయిదు రాష్ట్రాల్లో విధ్వంసాన్ని సృష్టించింది. కేరళ నుంచి గుజరాత్ దాకా భయకంపితులను చేసింది. కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరా… Read More
0 comments:
Post a Comment