మహబూబ్ నగర్ : పాలమూరు జిల్లా వాసుల తాగునీటి కష్టాలు తీరనున్నాయి. సీఎం కేసీఆర్ చొరవతో నీటి విడుదలకు కర్ణాటక ముఖ్యమంత్రి ఓకే చెప్పిన నేపథ్యంలో.. కృష్ణా జలాలు జూరాల ప్రాజెక్టుకు చేరుకుంటున్నాయి. వేసవికాలంలో నీటి ఎద్దటి దృష్ట్యా రెండున్నర టీఎంసీల నీళ్లు ఇచ్చేందుకు కర్ఱాటక ముఖ్యమంత్రి కుమారస్వామి అంగీకారం తెలిపారు. ఆ మేరకు మూడు రోజుల
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VBewny
సీఎం కేసీఆర్ చొరవ.. జూరాలకు చేరుతున్న కృష్ఱా జలాలు
Related Posts:
ట్రంప్ కు డ్రాగన్ షాక్- సరిహద్దు వివాదంలో మధ్యవర్తిత్వం అక్కర్లేదని ప్రకటన..ప్రపంచ వ్యవహారాల్లో పద్దన్న పాత్రను పోషించే అమెరికాకు భారత్, చైనా ఒకరి వెంట ఒకరు షాక్ ఇచ్చాయి. సరిహద్దు వివాదంలో మధ్యవర్తిత్వానికి తాను సిద్ధమేనంటూ ట్… Read More
దేశం ఆశ్చర్యపోయే విషయం చెప్తామన్న కేసీఆర్ .. సస్పెన్స్ పెట్టిన తెలంగాణా సీఎంతెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజానీకమే కాదు, దేశం మొత్తం ఆశ్చర్యపోయే వార్త త్వరలో చెబుతానని పేర్కొన్నారు. కొండపోచమ్మ రిజర్వాయర్ ప్రారంభోత్సవం సందర్భం… Read More
ఛత్తీస్గఢ్ తొలి ముఖ్యమంత్రి అజిత్ జోగి కన్నుమూతరాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, జనతా కాంగ్రెస్ ఛత్తీస్గఢ్ వ్యవస్థాపకుడు అజిత్ జోగి(74) కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అస్వస్థతో బ… Read More
మోడీతో అమిత్ షా భేటీ: కరోనా, లాక్డౌన్పై కీలక చర్చ, పొడిగింపుపై రేపే ప్రకటన?న్యూఢిల్లీ: మే 31తో కరోనా లాక్డౌన్ వ్యవధి ముగుస్తుండటం, అయినప్పటికీ దేశంలో కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీతో హోంమంత్రి అమి… Read More
మీటింగ్ కు బాలకృష్ణను పిలవకపోవటం వెనుక సీఎం కేసీఆర్ ఉన్నారా ? అసలేం జరుగుతుంది ?బాలకృష్ణను సమావేశానికి పిలవకపోవడం వెనుక తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నారా ? తెలుగు సినీ పరిశ్రమ వర్గాలు బాలకృష్ణను పిలవకుండా సమావేశం అవ్వడం వెనుక ఉన్న ఆంతర… Read More
0 comments:
Post a Comment