Saturday, May 18, 2019

వైసీపీకి అనుకూలంగా ధ‌ర్మారెడ్డి: ఈసీ అధికారుల‌కు లంచం ఇచ్చారా: ఎవ‌రీ ధ‌ర్మారెడ్డి...ఎందుకిలా..!

చంద్ర‌గిరిలో రీపోలింగ్ ర‌గ‌డ ప‌తాక స్థాయికి చేరుతోంది. ఏకంగా ఎన్నిక‌ల సంఘంలో ప‌ని చేసే అధికారుల‌కు లంచం ఇచ్చార‌నే ఆరోప‌ణ‌ల వ‌ర‌కూ వెళ్లింది. రీ పోలింగ్‌కు ఆదేశాలిచ్చేలా వైసీపీ త‌ర‌పున ఢిల్లీలో ధ‌ర్మారెడ్డి చ‌క్రం తిప్పార‌ని టీడీపీ ఆరోపిస్తోంది. దీని పైనే కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ స‌భ్యుల‌కు..టీడీపీ బృందం మ‌ధ్య వాగ్వాదం జ‌రిగింది. టీడీపీ ఆరోపిస్తున్న ఈ ధ‌ర్మారెడ్డి ఎవ‌రు..ఏం జ‌రిగింది...

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2w8aN1u

0 comments:

Post a Comment