చంద్రగిరి రీపోలింగ్ విషయంలో అగ్గి రాజుకుంది. చంద్రగిరి రీపోలింగ్ విషయంలో టీడీపీ ఫిర్యాదును పట్టించుకోకుండా కేవలం వైసీపీ ఫిర్యాదునే పట్టించుకుని 5పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరిపించటానికి ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుందని టీడీపీ అగ్గిమీద గుగ్గిలం అవుతుంది. ఇక ఈ నేపధ్యంలోనే టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని చెవి రెడ్డి భాస్కర్ రెడ్డి పై సవాల్ విసిరారు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Q9Dlkn
Saturday, May 18, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment