ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన పైన ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేసారు. బీహార్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ ఏపి విభజన అంశంలో తలెత్తిన సమస్యలు..ప్రస్తుత పరిస్థితిని వివరించే ప్రయత్నం చేసారు. అయితే, అయిదేళ్లయినా ఇంకా సమస్యలు పరిష్కారం కాలేదని చెబుతూనే..రెండు ప్రాంతాల్లోని ప్రజల మనోభావాల గురించి ప్రస్తావించారు. అయిదేళ్లయినా సమస్యలే..ప్రధాని మోదీ ఏపి-తెలంగాణగా రాష్ట్ర విభజన
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2H2I1FR
అయిదేళ్లయినా సమస్యలే: ఒకరి కళ్లలో ఒకరు చూడలేరు: రాష్ట్ర విభజన పైన ప్రధాని మోదీ..!
Related Posts:
ఓడిపోతామని తెలిసే చంద్రబాబు దండుకునే హడావిడి .. చంద్రబాబుపై జీవీఎల్ సంచలనంఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఎన్నికల కమిషన్పై, ఏపీ సీఎస్ పై చంద్రబాబునాయుడు అనుచిత వ్యాఖ్యలు చ… Read More
జనరల్ నాలెడ్జ్: తుఫానులకు ఆ పేర్లు ఎలా వస్తాయి..? ఎవరు ఇస్తారు..?ఫొణి తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఈ ప్రళయానికి ఇప్పటికే పలువురు మృతి చెందారు. భారీగా వీస్తున్న గాలులు భారీ వాహనాలను సైతం కుదిపేస్తున్నాయి. పెద్దపెద్ద… Read More
చంద్రబాబుకు ఓ కార్యకర్త ఊహించని బహుమతి .. వేళకు భోజనం చెయ్యాలనే ఆ బహుమతిచాలా మంది అభిమానులు తమ అభిమాన నేతపై తమకున్న ప్రేమను , అభిమానాన్ని వివిధ రూపాల్లో చూపిస్తారు. తమ అభిమాన నాయకుడు వస్తున్నారు అంటే చేసే హడావిడి అంతా ఇంతా… Read More
బోనులో చేతులు కట్టుకుని నిలబడేవాళ్ళా మాకు చెప్పేది... వైసీపీ నేతలపై సోమిరెడ్డి ఫైర్ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమీక్షలపై పలు ఆరోపణలు, ప్రత్యారోపణల తర్వాత ఎట్టకేలకు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం… Read More
విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండి చోద్యం చూస్తున్నారు - పొన్నాల ఫైర్తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో అవకతవకల నేపధ్యంలో కొనసాగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొ… Read More
0 comments:
Post a Comment