న్యూఢిల్లీ : టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఐటీ షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. 2014, 2018 మధ్య ఆస్తుల్లో భారీ తేడాలపై నోటీసులు ఇచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీనికి సంబంధించి వారం రోజుల క్రితం ఓ పత్రికలో కథనం ప్రచురితమైంది. దానికి బలం చేకూరుస్తూ మీడియాలో వార్త కూడా ప్రసారమైంది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Y8kcSG
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఐటీ షాక్ ? 2014, 2018 ఆస్తుల్లో భారీ తేడాలు ఎందుకని నోటీసులు ?
Related Posts:
షాహీన్బాగ్ శిబిరంలోకి బుర్ఖాతో చొరబడ్డ ఆ మహిళ ఎవరు.. ఆమె నేపథ్యం ఏమిటి..?దేశ రాజధాని ఢిల్లీలోని షాహీన్బాగ్లో మరో కలకలం చోటు చేసుకుంది. బుర్ఖా ధరించి ఆందోళనకారుల శిబిరం వద్దకు వచ్చిన ఓ మహిళ.. నిరసనకారులను గుచ్చి గుచ్చి ప్ర… Read More
మంత్రులు కేటీఆర్ హరీష్రావులకు ఐటీ శాఖ షాక్.. రేవంత్ రెడ్డి ఫిర్యాదుతో..!హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట్ర మంత్రి కేటీఆర్, మరో మంత్రి హరీష్రావులకు ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) నోటీసులు ఇచ్చింది. వీరితో పాటు పలువు… Read More
కరోనావైరస్ ఎఫెక్ట్: రెండ్రోజులుగా పోర్టులో నౌక.. 3వేల మంది ప్రయాణికుల నిర్బంధంటోక్యో : జపాన్లో గత కొద్దిరోజులుగా ఓ పెద్ద క్రూయిజర్ లంగరు వేసి ఉంది. ఇందులో మొత్తం 3700 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరందరు ఈ క్రూయిజర్లోనే కాలం వెల్… Read More
తల్లిని చంపేసి అండమాన్ లో లవర్ తో ఎంజాయ్ చేసిన లేడీ టెక్కీ, ఉద్యోగం పోయి జైల్లో అదోగతి!బెంగళూరు: తల్లిని దారుణంగా హత్య చేసి ప్రియుడితో కలిసి పరారైన మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీరు (లేడీ టెక్కీ) అమృతను అండమాన్ నికోబార్ లోని పోర్ట్ బ్లేర్ లో బెం… Read More
అది అపార్ట్మెంటా? బారా?! మంచినీటి కుళాయిలు తిప్పితే మద్యం వరద, షాకైన జనంతిరువనంతపురం: ఓ అపార్ట్మెంట్లోని కుళాయిలు తిప్పితే మంచినీటికి మద్యం వస్తోంది. అన్ని ఫ్లాట్లలోనూ ఇలాగే జరగడంతో ఆ అపార్ట్మెంట్ వాసులు ఒక్కసారిగా ఖంగుత… Read More
0 comments:
Post a Comment