ఏపీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చేసారు. ఎన్నికల తరువాత కేసీఆర్ మౌనంగా ఉన్నారని..అంటే తమకే అనుకూలంగా పరిస్థితులు ఉన్నట్లు అర్దం అవుతోందని టీడీపీ నేతలు అంతర్గత మీటింగ్ల్లో వ్యాఖ్యానించారు. అయితే, ఇప్పుడు కేసీఆర్ ఏపీలో ఫలితాల పైన తన అంచనాలను వెల్లడించారు. లోక్సభ సీట్లు ఎవరికి వస్తాయో కూడా విశ్లేషించారు. దీంతో..ఇప్పుడు కేసీఆర్ జోస్యం పైన చర్చ మొదలైంది..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2LJQjah
ఏపీలో గెలుపు ఎవరిదో కేసీఆర్ తేల్చేసారు: ఏపీలో అధికారం..20 పైగా ఎంపీ సీట్లు: జోస్యం ఫలిస్తుందా..!
Related Posts:
Jamal Khashoggi హత్య ఘటన: ఆ దేశ పౌరులపై ఆంక్షలు వీసా నిషేధం విధించిన అమెరికాఅమెరికా సౌదీ అరేబియా దేశాల మధ్య అగ్గి రాజుకుంటోంది. ప్రముఖ జర్నలిస్టు జమాల్ ఖషోగ్గి హత్యకు సంబంధించి అమెరికా నిఘా వర్గాలు తమ నివేదికను బహిర్గతం చేసిన … Read More
వైసీపీ సంక్షేమానికి టీడీపీ అభివృద్ది కౌంటర్- మున్సిపోల్స్లో మారిన అజెండా-టార్గెట్ అదేఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తిగా సంక్షేమ అజెండాకే పరిమితమైంది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరగాల్సిన తరుణంలో దాని ఊసెత్తకుండా … Read More
lady: తాళం పగలగొట్టి ఇంట్లోదూరి రేప్ చేశాడు, పోటుగాడికి పిండేసిన పోలీసులు, ఫినిష్ !చెన్నై: అనారోగ్యంతో సతమతం అవుతున్న కుమార్తెను ఆమె తల్లి కంటికి రెప్పలా కాపాడుతోంది. ప్రతిరోజూ ఉదయం ఇంట్లో కుమార్తెను పెట్టి తాళం వేసి పనికి వెళ్లి సాయ… Read More
ఒళ్లు పగులుద్ది.. ఎవరికీ చెప్పుకుంటావో చెప్పుకో.. ఏఈకి ఎమ్మెల్యే సోదరుడి బెదిరింపులుఏపీలో అధికార పార్టీ నేతలు/ బంధువులు రెచ్చిపోతున్నారు. అధికారులు అని కూడా చూడకుండా బూతుపురాణం చదువుతున్నారు. తాజాగా మరో ఘటన వెలుగుచూసింది. సీఎం జగన్ సొ… Read More
పోలవరం ఎత్తు తగ్గింపు .. వ్యయ నియంత్రణ కోసం కేంద్ర జల శక్తి వనరుల శాఖ అధ్యయనం !!పోలవరం ప్రాజెక్టు ముంపును తగ్గించడానికి ఎత్తు తగ్గించే అవకాశాలపై కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. పోలవరం నీటిమట్టం మూడ… Read More
0 comments:
Post a Comment