Wednesday, May 22, 2019

ఏపిఎస్ఆర్టీసీ కార్మికుల చర్చలు విఫలం .. సమ్మేకు వెళ్లేందుకు సిద్దమైన కార్మీక సంఘాలు

ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ యాజమన్యాంతో కార్మీకుల జేఏసీ జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. ఆర్టీసీ యజమాన్యానికి, కార్మీక జేఏసికి మధ్య సుమారు అయిదు గంటలపాటు చర్చలు జరిగాయి. కాగా చర్చలు విఫలం కావడంతో కార్మీకులు సమ్మే బాట పట్టేందుకు సిద్దమయ్యారు.అయితే సమ్మే తేదీని రేపు ప్రకటించనున్నట్టు కార్మీక నాయకులు తెలిపారు.కాగా సమ్మేకు ప్రజలు సహకరించాలని వారు కోరారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2En9YGQ

Related Posts:

0 comments:

Post a Comment