Wednesday, May 22, 2019

నేషనల్ హెరాల్డ్, కాంగ్రెస్ నేతలపై 5వేల కోట్ల పరువు నష్టం దావ విరమించుకున్న అనిల్ అంబానీ

రఫెల్ వివాదంలో భాగంగా నేషనల్ హెరాల్డ్, తో పాటు మధ్యప్రదేశ్‌కు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులపై పై 5000 వేల కోట్ల రుపాయల పరువు నష్టం దావా కేసు కేసును రిలయన్స్ గ్రూప్ విరమించుకుంది. ఇందుకు సంబంధించి దావాను విరమించుకుంటున్నట్టు ముద్దాయిలకు చెప్పినట్టు రిలయన్స్ గ్రూప్ న్యాయవాది తెలిపారు. కాగా రఫేల్ ఒప్పందానికి సంబంధించి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X1cb22

Related Posts:

0 comments:

Post a Comment