ఆ ఇద్దరిదీ ఒకే పరిస్థితి. నాడు హరికృష్ణ. నేడు శ్రావణ్ కుమార్. రాజకీయ పరిస్థితుల కారణంగా సెంటిమెంట్తో వారికి పదవులు కట్టబెట్టారు. కానీ, వారికి మంత్రి పదవి ఆర్నెళ్ల ముచ్చటగానే మిగిలి పోయింది.మంత్రిగా అయిన ఆరు నెలల లోగా చట్ట సభలకు సభ్యుడవ్వాలని పార్టీ అధినేతకు తెలుసు. కానీ, ఉదాసీనంగా వ్యవహరించారు. దీంతో.. నాడు హరికృష్ణ..నేడు శ్రావణ్..ఇద్దరూ ఒకే రకంగా కేబినెట్ నుండి నిష్క్రమించాల్సి వచ్చింది.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VqS0gU
నాడు హరికృష్ణ..నేడు శ్రావణ్ కుమార్ : చంద్రబాబు నిర్ణయాలతో : సెంటిమెంట్ పండించటానికేనా..!
Related Posts:
సినిమాల్లో వకీల్ సాబ్,బయట పకీర్ సాబ్..పవన్ రాజకీయాలకు పనికిరాడన్న మంత్రి వెల్లంపల్లినివర్ తుఫాన్ వల్ల పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృష్ణాజిల్లా పర్యటనలో సీఎం జగన్మోహన్ రెడ్… Read More
ప్రియుడు దక్కలేదని అత్తింట్లోనే ఆత్మహత్య -నవ వధువు రవళి విషాదాంతంమనసిచ్చిన వాడిని మర్చిపోలేక.. తాళి కట్టిన వాడితో కలిసి జీవించలేక.. మానసిక సంఘర్షణకులోనైన యువతి.. అర్ధాంతరంగా జీవితాన్ని ముగించింది. పెళ్లి తోరణాలు ఇంక… Read More
HDFC Lifeలో ఉద్యోగాలు: డిగ్రీతో ఫైనాన్షియల్ కన్సల్టెంట్ ఉద్యోగాలకు అప్లయ్ చేయండిహెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్ష్యూరెన్స్లోపలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 150 ఫైనాన్షియల్ కన్సల్టెంట్ పోస్టులను భర్త… Read More
ఏపీకి కరోనా కొత్త స్ట్రెయిన్ ముప్పు లేదు- మరోసారి సర్కారు క్లారిటీబ్రిటన్ నుంచి భారత్కు విస్తరిస్తున్న కరోనా వైరస్ కొత్త రకంపై దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇవాళ మూడు ల్యాబ్ల్లో ఏడు శాంపి… Read More
మెగా ఫ్యామిలీకి కరోనా ఫియర్ .. వరుణ్ తేజ్ కు పాజిటివ్ .. క్రిస్మస్ వేడుకలే కొంప ముంచాయా ?తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి పంజా విసురుతూనే ఉంది. కరోనా మహమ్మారి దెబ్బకు రాజకీయ ,సినీ ప్రముఖులు వీరు వారు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అస్వస్… Read More
0 comments:
Post a Comment