నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎంపీగా విజయం సాధించిన ధర్మపురి అరవింద్ ఇల్లలకగానే పండగ కాదు అని అంటున్నారు నిజామాబాద్ ప్రజలు. ఎందుకంటే తెలంగాణ లోక్ సభ ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. తాను ఎంపీగా గెలిచిన 5 గంటల లో పసుపు బోర్డు ఏర్పాటును చేసి చూపిస్తానని ఎన్నికలకు ముందు నిజామాబాద్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2M8F8ry
బీజేపీ , నిజామాబాద్ ఎంపీ అరవింద్ ముందుంది అసలు టాస్క్ .. ఇల్లలకగానే పండుగ కాదు
Related Posts:
నేడు తెలంగాణ, కోస్తాలో మోస్తరు వర్షాలుహైదరాబాద్ : ఎండ వేడితో అల్లాడుతున్న తెలుగు రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. తెలంగాణ, కోస్తాంధ్రలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్ష… Read More
గ్రాండ్ షో : మోడీ నామినేషన్ సర్వం సిద్ధం..అంతకంటే ముందు ఇదీ ప్రధాని షెడ్యూల్వారణాసి: ఎన్నికల ప్రచారంలో భాగంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 26న తాను పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గంలో నామినేషన్ దాఖ… Read More
ఏపీ ఎన్నికలలో ఫుల్ గా ఎంటర్టైన్ చేసిన కేఏ పాల్ ఏం చేస్తున్నారో తెలుసా?ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏపీ ఎన్నికల్లో ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేసిన కేఏ పాల్ అంటేనే జనాలకు ఎనలేని ఆసక్తి. ఏ… Read More
భారత దేశంలోనే ఎక్కువ కాలం పని చేసిన గవర్నర్ ఎవరు ? ఇది కాంపీటేషన్ కశ్ఛన్ కాదుతెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నర్సింహన్ మరో రికార్డ్ సృష్టించారు. మొత్తం భారత దేశంలో ఎక్కువ కాలం గవర్నర్ పదవిని చేపట్టిన వ్… Read More
నిజామాబాద్ రైతులపై చర్చ .. మోడీపై నామినేషన్ వేసేందుకు నేడు వారణాసికి వెళ్లనున్న 50మంది రైతులునిజామాబాద్ రైతులు మరోమారు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణా రాష్ట్రంలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అత్యధికంగా రైతులు పోటీ చేసి తెలంగాణా ముఖ్యమంత్రి క… Read More
0 comments:
Post a Comment