Saturday, May 25, 2019

బీజేపీ , నిజామాబాద్ ఎంపీ అరవింద్ ముందుంది అసలు టాస్క్ .. ఇల్లలకగానే పండుగ కాదు

నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎంపీగా విజయం సాధించిన ధర్మపురి అరవింద్ ఇల్లలకగానే పండగ కాదు అని అంటున్నారు నిజామాబాద్ ప్రజలు. ఎందుకంటే తెలంగాణ లోక్ సభ ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. తాను ఎంపీగా గెలిచిన 5 గంటల లో పసుపు బోర్డు ఏర్పాటును చేసి చూపిస్తానని ఎన్నికలకు ముందు నిజామాబాద్

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2M8F8ry

Related Posts:

0 comments:

Post a Comment