తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో అవకతవకల నేపధ్యంలో కొనసాగుతున్న విద్యార్థుల ఆత్మహత్యల బాధ్యత ప్రభుత్వానిదే అని కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఫైర్ అయ్యారు . ఇంటర్మీడియట్ పరీక్షలనే నిర్వహించలేని ముఖ్యమంత్రి ప్రధాని ఎట్లవుతారంటూ చురకలు అంటించారు. ఈ ఘటనలకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండి చోద్యం చూస్తున్నారు - పొన్నాల ఫైర్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZT0s7o
విద్యా శాఖామంత్రి ఓ దౌర్భాగ్యుడు..విద్యార్థుల ఉసురు తగిలి నాశనం అవుతావ్...కోమటి రెడ్డి తిట్ల దండకం
Related Posts:
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్పై విపక్షాల అవిశ్వాస తీర్మానం: సభ్యుల అనుచిత ప్రవర్తనపై చర్యలు?న్యూఢిల్లీ: రాజ్యసభలో రైతు, వ్యవసాయ బిల్లులను కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా ఆమోదింపజేసుకునేందుకు డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణపై 12 ప్రతిపక్ష పా… Read More
తిరుమల డిక్లరేషన్: సీఎం జగన్ ఆ పని చేస్తే సరిపోతుంది కదా?: రఘురామ కృష్ణరాజున్యూఢిల్లీ: తిరుమల డిక్లరేషన్ అంశంపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణరాజు స్పందించరారు. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో వీవీఐపీలకు మాత్… Read More
రైతు చేతికి అధికారం: మద్దతు ధర కొనసాగింపు: వ్యవసాయ బిల్లులపై మోదీ హర్షం - ఆ ఎంపీలపై చర్యలు?వ్యవసాయ రంగంలో కీలక సంస్కరణలుగా భావిస్తోన్న బిల్లులకు పార్లమెంట్ ఆమోదం లభించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. దేశ వ్యవసాయ రంగ చరిత్రలో ఇ… Read More
తిరుమలలో డిక్లరేషన్ ఎందుకు? ఇతర ఆలయాలు, చర్చిలు, మసీదుల్లో లేదుగా: మంత్రి కొడాలి నాని సంచలనంరాష్ట్రంలో వివిధ ఆలయాల్లో వరుసగా అనూహ్య ఘటనలు చోటుచేసుకోవడంపై రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలు తారా స్థాయికి చేరినవేళ.. తిరుమల డిక్లరేషన్ అంశం మరో చర్చన… Read More
College girl: లాక్ డౌన్ స్కెచ్, కాలేజ్ అమ్మాయికి స్ప్రే కొట్టి కట్టేసి ఉద్యోగి అరాచకం, 7 నెలలు!చెన్నై/ వేలూరు: పాలిటెక్నిక్ కాలేజ్ లో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి టెక్నిక్స్ తో ఓ అమ్మాయిని లొంగదీసుకోవడానికి లాక్ డౌన్ టైమ్ లో పక్కాస్కెచ్ వేశాడు. కాల… Read More
0 comments:
Post a Comment